Category తెలంగాణ

రాష్ట్రంలో 9 గుర్తింపు లేని పార్టీలు రద్దు

– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : తెలంగాణలో నమోదైన తొమ్మిది గుర్తింపు లేని రాజకీయ పార్టీలు చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు (డిలిస్టింగ్‌) చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. రద్దయిన పార్టీలలో ఆల్‌ ఇండియా ఆజాద్‌…

విశిష్టమైన పండుగ బతుకమ్మ

– మహిళలకు డిప్యూటీ సీఎం భుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతి, సంప్రదాయాల్లోనే అత్యంత విశిష్టమైనదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ అన్నారు. ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ…

తెలంగాణ సంస్కృతిని చాటే పండుగ బ‌తుక‌మ్మ‌

– రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా, సంప్రదాయ సౌందర్యానికి ప్రతి రూపంగా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర…

జీవో 68 రద్దు చేయాల్సిందే

– అవుట్‌డోర్‌ మీడియా ఓనర్స్‌ అసోసియేషన్‌కు మద్దతు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020 తెచ్చిన జీవో 68 ఫలితంగా చిన్న ఏజెన్సీల కార్యకలాపాలు రద్దు కావడంతోపాటు జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో సేవలను బహిష్కరించారని, ఈ జీవో మూడు పెద్ద ఏజెన్సీలకు ప్రయోజనం చేకూర్చడానికే రూపొందించారని బీజేపీ…

బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ పోటీల్లో పాల్గొనండి

– యువ కళాకారులు ప్రతిభను చాటండి – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా నిర్వహిస్తున్న బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌ బ్రోచర్‌, పోస్టర్లను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి…

అన్ని విభాగాల్లో బీసీ సెల్‌ ఏర్పాటు చేయాలి

– బీసీ కమిషన్‌ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: ఖైరతాబాద్‌లోని రాష్ట్ర బీసీ కమిషన్‌ సమావేశంలో వివిధ అంశాలపై ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాల సేకరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సమావేశానికి చైర్మన్‌ జి.నిరంజన్‌ అధ్యక్షత వహించారు. ఉద్యోగుల వివరాలు ఇంకా సమర్పించని ప్రభుత్వ కార్యదర్శులతో త్వరలో సమావేశమై సమీక్షించాలని…

ప్రాజెక్టులపై కాంగ్రెస్‌కు కనీస జ్ఞానం లేదు

Harish rao

– బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు ప్రాజెక్టులపై కాంగ్రెస్‌కు కనీస జ్ఞానం లేదు -ౖ బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీష్‌రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రాజెక్టులపై కనీస జ్ఞానం లేదని విమర్శించారు. మేడిగడ్డ టు మల్లన్న…

పత్తి రైతులకు కనీస మద్ధతు ధర లభించాలి

– సీసీఐతో అధికారులు సమన్వయం చేసుకోవాలి – అక్టోబర్‌ నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చెయ్యాలి – అవసరమున్నచోట కొత్తగా సెంటర్లు ఏర్పాటు చేయాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: పత్తి సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కి అన్ని సహాయ సహకారాలు ఉంటాయని…

తుమ్మిడిహట్టిపై హరీష్‌ అబద్దాలు

Uttam Kumar Reddy

– అంచనాలే బడ్జెట్‌ ‌లెక్కలా? – అతి తెలివితేటలు వొద్దని మంత్రి ఉత్తమ్‌ ‌హిత‌వు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబరు 19:తుమ్మిడిహట్టి బ్యారేజ్‌, ‌చేవెళ్ల-ప్రాణాహిత బ్యారేజ్‌ ‌నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,. అయితే ఇప్పటి వరకు అంచనాలపై ఎలాంటి లెక్కలు సిద్ధం చేయలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. దీనిపై అబద్దపు లెక్కలు…