Category తెలంగాణ

‌వ్యూస్‌ ‌మాయలో విలువలు మరిచిపోతే ఎలా ?

– చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం సమంజసమా? – వారితో అసభ్యకరమైన కంటెంట్‌ ఉం‌టే నేరం – ఇలాంటి వాటిని తొలగించండి.. భవిష్యత్తులో పెట్టకండి – లేదంటే చర్యలు తప్పవని సీపీ సజ్జన్నార్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌16: ‌వ్యూస్‌ ‌మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా అని హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీసీ సజ్జనార్‌ ‌యూ…

శ్రీశైలంలో మోదీ రుద్రాభిషేకం

– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాని – పూర్ణకుంభంతో స్వాగతించి ఆశీర్వ‌దించిన‌ పండితులు శ్రీశైలం,అక్టోబర్‌16: ‌కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు వేదోక్తంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు.…

గల్ఫ్‌ కార్మికుల పట్ల హరీష్‌రావు ఔదార్యం

Harish rao

– కాపాడమంటూ కార్మికుల వాట్సప్‌ సందేశం – తక్షణమే స్పందించిన హరీష్‌రావు – ఖర్చులన్నీ భరించి స్వదేశానికి రప్పిస్తున్న వైనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: బతుకుబండిని నడిపేందుకు, కుటుంబాలను పోషించేందుకు జోర్డాన్‌ వెళ్లాం.. కానీ ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చే మార్గమే కనిపించట్లేదు సార్‌.. మమ్మల్ని కాపాడండి అంటూ తెలంగాణ గల్ఫ్‌ కార్మికులు పంపిన…

దీపక్‌రెడ్డికి బీ-ఫాం అందజేత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16 : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి గురువారం పార్టీ బీ-ఫామ్‌ అందుకున్నారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు ఆయనకు బీ-ఫామ్‌ అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ  తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను, కేటాయించిన నిధుల వివరాలను, ప‌థ‌కాల‌ను…

మోదీ పిలుపును ముమ్మరంగా ప్రచారం చేయాలి

– స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి – వోకల్‌ ఫర్‌ లోకల్‌ బ్యానర్‌ ఆవిష్కరించిన రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: ప్రధాని నరేంద్ర మోదీ వోకల్‌ ఫర్‌ లోకల్‌ పిలుపునకు భారీ స్పందన లభిస్తోందని, స్థానిక ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఏర్పడిరదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమలదారులు, చేతివృత్తులు,…

18న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలి

– బీసీ న్యాయవాదుల జేఏసీ పిలుపు నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా ఈనెల 18న బీసీ కుల సంఘాల జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని బీసీ న్యాయవాదుల జేఏసీ బాధ్యులు జెనిగల రాములు, గిరి లింగయ్య గౌడ్‌లు విజ్ఞప్తి చేశారు.…

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి సీఎం రేవంత్ పరామర్శ

– ఇటీవ‌ల దివంగ‌తులైన‌ మాధ‌వ‌రెడ్డి మాతృమూర్తి – కాజీపేట‌లో మాతృయ‌జ్ఞం నిర్వ‌హించిన ఎమ్మెల్యే కాజీపేట‌ , ప్రజాతంత్ర, అక్టోబర్ 15: న‌ర్సంపేట‌ ఎమ్మెల్యే మాధవరెడ్డి మాతృయ‌జ్ఞం కార్య‌క్ర‌ మంలో బుధ‌వారం ముఖ్య‌మంత్రి పాల్గొని ఆయ‌న త‌ల్లి  కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంత‌రం ఎమ్మెల్యే దొంతిని పరామర్శించారు. మాధవరెడ్డి మాతృమూర్తి  కాంతమ్మ ఇటీవల మరణించగా కాజీపేట…

అబ్దుల్‌ కలాం సేవలు సదా చిరస్మరణీయం

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ అబ్దుల్‌ కలాం చేసిన సేవలను గుర్తు చేసుకోవడం మన అందరి బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. డాక్టర్‌ కలాం జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ…

కాంగ్రెస్‌కు సూర్యాపేట కంచుకోట

– లోక్‌సభ ఎన్నికలలో సంచలనాలను నమోదు చేసుకుంది – భవిష్యత్తులోనూ అద్భుతమైన విజయాలు సాధించాలి – నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకే మెగా జాబ్‌ మేళా – పార్టీ యంత్రాంగం ఇందులో భాగస్వామ్యం కావాలి – మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కోదాడ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు సూర్యాపేట కాంగ్రెస్‌…