Category తెలంగాణ

ఖర్గేను పరామర్శించిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18 : అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం బెంగళూరులో పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఇటీవల అస్వస్థతకు గురికాగా పేస్‌మేకర్‌ చేయించుకుని బెంగళూరులో విశ్రాంతి…

దండుపాళ్యం బ్యాచ్‌ ఎవరిదో ప్రజలకు బాగా తెలుసు

-అవినీతి, అక్రమాలు కప్పిపుంచుకుంటే పోవు -హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై ఘాటుగా మంత్రి శ్రీధర్‌బాబు స్పందన  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 18: ‌దండుపాళ్యం పాలన ఎవరిదో అందరికీ తెలుసని, అధికారంలేదన్న అసహనంతో కేబినెట్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌నేతలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ ‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గత కుమ్ములాటలు కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై కట్టుకథలు…

ఆవిష్కరణల పట్ల మక్కువ ఉండాలి

– కిట్స్‌ డీన్‌ అకడమిక్‌ అఫైర్స్‌, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ వేణుమాధవ్‌ – ముగిసిన ’సమ్‌ శోధిని-25’ గ్రాండ్‌ వాలెడిక్టరీ వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: పరిశ్రమకు సిద్ధంగా ఉన్న ఇంజనీర్లు అధిక సిటిసి ఉపాధిని సాధించడానికి ఆవిష్కరణ, ఇంక్యుబేషన్‌, రీసెర్చ్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌-ఐ స్క్వేర్‌ ఆర్‌ఈ సంస్కృతి పట్ల మక్కువ కలిగి ఉండాలని కిట్స్‌…

స్వామి వారిని దర్శించుకున్న పీవీ సింధు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఒలింపిక్‌ ఛాంపియన్‌ పీవీ సింధు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ముందుగా స్వామివారి నిత్య కల్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు…

యాదగిరిగుట్టలో బీసీ బంద్‌ విజయవంతం

– ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు చేపట్టిన బంద్‌ యాదగిరిగుట్టలో విజయవంతంగా జరిగింది. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అఖిలపక్షాల నాయకులు పాల్గొన్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలను మూసివేయగా…

బీసీల‌పై క‌క్ష క‌ట్టిన బీజేపీ ప్ర‌భుత్వం

– 42శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల్సిందే – బీసీ బిల్లు కోర్టుల చుట్టూ తిరుగుతోంది – మంత్రి జూపల్లి కృష్ణారావు ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : బీజేపీ ప్రభుత్వం బీసీలపై కక్ష కట్టిందని ఎక్సైజ్‌, ప‌ర్యాట‌క శాఖ‌ల మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అవసరమైతే రాజ్యాంగానికి సవరణలు, సర్దుబాట్లు చేసి బీసీలకు 42 శాతం…

రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్‌, బీజేపీల డ్రామాలు

– మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది.. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. పార్లమెంటులో బీజేపీకి 240మంది…

ఈ ఉద్యమం బీసీలందరిదీ

– బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమే – రేవంత్‌ ప్రభుత్వం చేస్తున్నది మోసం – నిజాయతీగా రిజర్వేషన్లు అమలు చేసిన తమిళనాడు – కేంద్రంలో ఎక్కువమంది ఓబీసీ మంత్రులు – ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్‌ – బీజేపీ ఎంబీష ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌ ఒక పార్టీకి సంబంధించింది…

కేర్ హాస్పిట‌ల్స్ లో వైద్యుల‌కు బ్రీతింగ్ వ‌ర్క్ షాప్‌

– వైద్యుల‌కు మ‌రిన్ని నైపుణ్యాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 18:  అత్యవసర,  క్లిష్టమైన వైద్య సంరక్షణలో కీలక నైపుణ్యాలను వైద్యులకు అందించి, వారిని మరింత శక్తివంతం చేయాలనే లక్ష్యంతో కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా సహకారంతో బేసిక్స్ టు అడ్వాన్సెస్ ఇన్ ఎయిర్‌వే అండ్‌ బ్రీతింగ్ వర్క్‌షాప్’ను…