Category తెలంగాణ

సిగాచి మృతుల కుటుంబాలకు ధోకా

Harish rao

– వారికి ఇస్తామన్న రూ.కోటి పరిహారం ఏమైంది – డెత్‌ ‌సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా కాలయాపన – తక్షణం ఆదుకోవాలంటూ సిఎంకు హరీష్‌ ‌రావు లేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 20: ‌సిగాచి బాధితులకు ఇస్తామన్న కోటి పరిహారం హా ఏమైందని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్‌ ‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. నాలుగు నెలలు…

22న కిట్స్‌ యాన్యువల్‌ గ్రాడ్యుయేషన్‌ డే

వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: స్వయంప్రతిపత్త కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ 2021-2025 సంవత్సర బ్యాచ్‌ విద్యార్థుల 42వ గ్రాడ్యుయేషన్‌ డేను ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు, కళాశాల గవర్నింగ్‌బాడీ చైర్మన్‌ కెప్టెన్‌ వి.లక్ష్మీకాంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. కిట్స్‌ వరంగల్‌ క్యాంపస్‌లో 8వ అటానమస్‌ బ్యాచ్‌ 42వ…

తిరుపతిలో రాష్ట్రపతికి ఘన స్వాగతం

– తిరుచానూరులో పద్మవాతి అమ్మవారి దర్శనం – రేపు శ్రీవారిని దర్శించుకోనున్న ముర్ము తిరుమల,నవంబర్‌ 20: ‌భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర హోమ్‌ ‌మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ ఉన్నతాధికారులతోపాటు కూటమిలోని పార్టీల నేతలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం…

ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్న అర్బన్‌ నక్సల్స్‌

– మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించని కబోదులు – సోకాల్డ్‌ కమ్యూనిస్టులపైనా కేంద్ర మంత్రి బండి ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: సోకాల్డ్‌ కమ్యూనిస్టులు, అర్బన్‌ నక్సల్స్‌లారా ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కమ్యూనిస్టు నాయకులను ప్రశ్నించారు.…

చీర‌ల పంపిణీ పార‌ద‌ర్శ‌కంగా సాగాలి

– ఎస్‌హెచ్‌జీలో లేని వారికి సభ్యత్వం కల్పించి చీరలు ఇవ్వాలి – యాప్‌ ద్వారా పంపిణీ వివరాలను నమోదు చేయాలి – అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత క్రమశిక్షణతో, పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, మహిళా, శిశు సంక్షేమ…

కళాశాలల బకాయిలు రూ.161 కోట్లు విడుదల చేయండి

– ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: జూనియర్‌ కళాశాలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాలలకు సంబంధించి పెండిరగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖతోపాటు సంబంధిత శాఖ అధికారులతో ప్రజాభవన్‌లో…

సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం

– సౌదీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కేటీఆర్‌ పరామర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో దుర్మరణం పాలైన ముషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన యాత్రికుల కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాలను…

మాలవత్‌ పూర్ణ కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ

నిజామాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: అతి చిన్న వయసులో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్‌ పూర్ణ కుటుంబాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గురువారం పరామర్శించారు. పూర్ణ తండ్రి ఇటీవల మరణించగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలతో కలిసి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గల…

స్ఫూర్తిప్ర‌దాత చుక్కా రామ‌య్య‌

– జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ కోచింగ్‌ వ్యవస్థకు మార్గదర్శి అయిన చుక్కా రామయ్యకు మాజీ మంత్రి కేటీఆర్‌ 100వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యానగర్‌లోని నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థుల భవితను తీర్చిదిద్దిన వ్యక్తి…