Category తెలంగాణ

ఇంటర్‌ ‌విద్యావిధానంలో మార్పులు

– వొచ్చే ఏడాది నుంచే అమల్లోకి కొత్త సిలబస్‌ -‌ ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25:  ‌తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ ‌విడుదలయ్యింది. 2026 ఫిబ్రవరి 25 వ తేదీ నుంచి మార్చి 18 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ ‌బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య శనివారం…

లోపరహిత ఒటరు జాబితా తయారీపై దృష్టిపెట్టాలి

– ఎస్‌ఐఆర్‌పై సీఈవో సుదర్శన్‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25 : ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు గడువులో పూర్తిచేయాలని, ముఖ్యంగా టేబుల్‌టాప్‌ వ్యాయామం వంటి పెండిరగ్‌ పనులను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం, పోలింగ్‌…

హైదరాబాద్‌లో మారిన వాతావరణం

– పలుచోట్ల దంచికొట్టిన వర్షంతో జలమయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబరు 25: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా అంతలోనే ఆకాశం మేఘావృతం కావడంతో ఉన్నట్టుండి వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. బోరబండ, రెహమాత్‌ ‌నగర్‌, ‌యూసఫ్‌ ‌గూడా, ఎర్రగడ్డ ప్రాంతాలలో వర్షం కురిసింది. అలాగే, కోఠి,…

సీపీ సజ్జనార్‌ ‌ఫోటోతో సైబర్‌ ‌మోసాలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబరు 25: హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌ఫొటోలతో నేరగాళ్లు సైబర్‌ ‌మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్‌లో సజ్జనార్‌ ‌ఫొటో డీపీగా పెట్టుకొని సందేశాలు పంపుతున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. ముఖం చూసి మోసపోవద్దంటూ జాగ్రత్తలు చెప్పారు. వాట్సప్‌లో డీపీగా నా ఫొటోపెట్టి, తెలిసిన వాళ్లకు సందేశాలు పంపుతున్నారు. ఇవి…

బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి

– మాజీ ఎమ్మెల్సీ, ఆర్‌ఎల్‌డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి కల్వకుర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్సీ, ఆర్‌ ఎల్‌డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. సామాజిక తెలంగాణ ధ్యేయంగా దక్షిణ తెలంగాణ యాత్రలో భాగంగా ఆయన చేపట్టిన రథయాత్ర…

పార్టీ బలోపేతం, జిల్లాస్థాయి నాయకత్వ మార్పుపై చర్చ

–  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో సీఎం భేటీ దిల్లీ, అక్టోబర్‌ 25: డీసీసీ అధ్యక్షుల నియామకాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఎఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌లు దిల్లీలో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయిలో…

చదువుతోపాటు ఆటపాటల్లో ముందుండాలి

– ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆరుట్ల యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ జూనియర్‌ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్‌ పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఆరుట్ల కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ముందుండాలని, చదువులో రాణించేందుకు విద్యార్థులు ముందునుంచి కష్టపడాలని ఉద్బోధించారు.…

‘రైజింగ్‌ తెలంగాణ’లో భాగస్వాములు కండి

~ పెట్టుబడులతో రాష్ట్ర పురోగతిలో పాలుపంచుకోండి – ఇండియన్‌’ సీఈవోలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: ‘రైజింగ్‌ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియాలోని పలు కంపెనీల ‘ఇండియన్‌’ సీఈవోలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పురోగతిలో పాలుపంచుకోవాలని కోరారు. ఆ…

రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ ప్లాట్లకు ఈ-వేలం

– కుర్మల్‌గుడ, బహదూర్‌పల్లి, తొర్రూర్‌లలో మొత్తం 167 ప్లాట్ల విక్రయం – ఈనెల 28 నుంచి 30వ‌ర‌కు నిర్వహణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: ఎలాంటి వివాదాలు లేని నివాసయోగ్యమైన ఓపెన్‌ ప్లాట్లను ఇ-వేలం ద్వారా నిర్వహించడానికి తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ మరోసారి నోటిఫికేషన్‌ ఇచ్చింది. తమ అభిరుచులకనుగుణంగా ఇంటిని నిర్మించుకునేందుకు అనువుగా ఉన్న…