Category తెలంగాణ

నివాసిత ప్రాంతంలో శ్మశానం ఏర్పాటు అమానుషం

–  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ఎర్రగడ్డలో నివాసిత ప్రాంతం మధ్యలో శ్మశానం ఏర్పాటు చేయడం అవివేకపూరితమైన, అమానుష చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయడమే అవుతుందన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని కల్పతరువు రెసిడెన్సీ…

బస్పు ప్రమాదంపై నివేదిక కోరిన టీజీహెచ్‌ఆర్‌సీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించిన, ఇతరులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఘటనపై డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌, గౌరవ చైర్‌పర్సన్‌ నేతృత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా కేసు(హెచ్‌ఆర్‌సీ నెం.7141/2025) నమోదు చేసుకుంది.…

బీఆర్‌ఎస్‌, బీజేపీల మాటలకు మోసపోవద్దు

– జూబ్లీహిల్స్‌ ఓటర్లకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: బీఆర్‌ఎస్‌, బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని జూబ్లీహిల్స్‌ ఓటర్లను ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా శ్రీనగర్‌ కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్కులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గిరిజన శాఖల…

డ్యుయిష్‌ బోర్స్‌ జీసీసీతో వెయ్యిమందికి ఉద్యోగాలు

– సీఎం రేవంత్‌తో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ బృందం భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: డ్యుయిష్‌ బోర్స్‌ (Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌(జీసీసీ)ని హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైఖేల్‌ హాస్పర్‌ బృందం వివరించింది. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు జర్మనీ…

సీఎంతో ఏడబ్ల్యూఎస్‌ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. తెలంగాణలో ఏడబ్ల్యూఎస్‌కు సంబంధించి ఆన్‌ గోయింగ్‌ డేటా సెంటర్స్‌ ప్రాజెక్టులు, విస్తరణ తదితర అంశాలపై ఆ బృందం చర్చించింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ముఖ్యమంత్రి…

పత్తి రైతుల అభ్యంతరాలు పరిశీలించాలి

– వారికి ఇబ్బంది కలిగించకుండా కొనుగోళ్లు జరపాలి – కొత్త నిబంధనలు ఎత్తివేయాలి – సీసీఐ సీఎండీతో మాట్లాడిన మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు యధావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ సీఎండీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. జిన్నింగ్‌…

ఏఐలో ఆవిష్కరణల వేదికగా రాష్ట్రం

– ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: కృత్రిమ మేథస్సు రంగంలో నూతన ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కొత్తగా తెలంగాణ ఆర్టిఫిషియల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ను ఏర్పాటు చేసినట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. 2035 నాటికి ప్రపంచంలోని 20 అతి పెద్ద…

లూటిఫికేషన్‌ తప్ప నోటిఫికేషన్‌ లేదు

– ఒక్క ఛాన్స్‌ ఇస్తేనే రాష్ట్రాన్ని రేవంత్‌ రెడ్డి నాశనం చేశారు – మల్లొకసారి ప్రజలు కాంగ్రెస్‌కు, రేవంత్‌కు అవకాశం ఇవ్వరు – బుల్డోజర్లు రావద్దనుకుంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి: కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర…

ప్రపంచస్థాయి కంపెనీలకు కేంద్రంగా హైదరాబాద్‌

– హైదరాబాదులో వాన్‌ గార్డ్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఏర్పాటు – తెలంగాణ టెక్నాలజీ, ఆవిష్కరణలకు గుర్తింపు – ఫ్యూచర్‌ సిటీలో సంస్థ సొంత సెంటర్‌ను నిర్మించాలి – ‘వాన్‌ గార్డ్‌’సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు హైదరాబాదు, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: హైదరాబాద్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వాన్‌ గార్డ్‌ గ్లోబల్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రారంభం…