Category తెలంగాణ

సీఎం రేవంత్‌కు ఖర్గే, ప్రియాంకల అభినందనలు

– తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణపై.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ భవిష్యత్‌ ముఖచిత్రాన్ని డాక్యుమెంట్‌ ఆవిష్కరించిందని పేర్కొన్నారు. దిల్లీలో మల్లికార్జున్‌ ఖర్గే, ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో…

ముఖ్యమంత్రికి ఎంపీల అభినందనలు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను ఘనంగా నిర్వహించినందుకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని పార్లమెంటులో కలిసి అభినందించారు. అలాగే సమ్మిట్‌ సందర్భంగా రాష్ట్రానికి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చిన నేపథ్యంలో వారందరూ కలిసి అభినందనలు…

గొప్ప నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ

– ఆయన జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌ నివాళులు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : దశాబ్దాలపాటు ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా దిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటం…

‘ఆటా’ మహాసభలకు హాజరుకావాలి

– మంత్రి శ్రీధర్‌బాబుకు ‘ఆటా’ ప్రతినిధుల ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) అధ్యక్షుడు జయంత్‌ చల్లా, ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌ రెడ్డి, మీడియా కో ఆర్డినేటర్‌ ఈశ్వర్‌ బండాలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 19వ మహాసభలు-యువజన…

గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 డే-1 నివేదిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : తెలంగాణ రైజింగ్‌ 2047 -గ్లోబల్‌ సమ్మిట్‌ 2025లోని డే-1 కార్యక్రమం ప్రధానంగా యువత, వ్యవస్థాపకత అనే అంశంపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమం మానసిక ఆరోగ్యం, యువత సామర్థ్యం, దూరదృష్టి గల వ్యవస్థాపకతపై దృష్టి సారించిన సెషన్లతో కూడి ఉంది. రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన ప్రకటనలతో…

ఘనంగా మల్లన్న ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం 

కొమురవెల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: రాష్ట్రంలోప్రసిద్ధిగాంచిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది. కమిటీ చైర్మన్ గా గంగం నర్సింహా రెడ్డి, సభ్యులుగా చికిరి కోమరయ్య, మెరుగు నరేష్ గౌడ్, పల్లె మహేష్, వంగరి వరలక్ష్మి, నంగునూరి సత్యనారాయణ, కటం శ్రీనివాస్, సర్ల లింగం, పయ్యవుల ప్రవీణ్…

మత్తు ఇంజెక్షన్ల వ్యవహారంలో పురోగతి

– ప్రైవేట్‌ ‌డాక్టర్ల  మత్తు వ్యాపారం గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌హైదరాబాద్‌ ‌నగర పరిధిలోని చాంద్రాయణగుట్ట పరిధిలో మత్తు ఇంజెక్షన్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మత్తు కోసం అనస్తీషియా తీసుకుని ఇద్దరు డ్రైవర్లు మృతిచెందడంతో పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ ‌చేశారు. రోగులకు ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ…

సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం

– కూతురు ప్రేమపై విషం చిమ్మిన తల్లిదండ్రులు – యువకుడిని పిలిపించి దారుణంగా హత్య సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10:‌సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం జరిగింది. కూతురును ప్రేమించిన ఇంజనీరింగ్‌ ‌స్టూడెంట్‌ ‌జ్యోతి శ్రావణ్‌ ‌సాయి(20)ని మాట్లాడదామని ఇంటికి  పిలిపించి అమ్మాయి తల్లిదండ్రులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అమీన్‌పూర్‌…

ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

– డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10:‌ రాష్ట్రంలో గురువారం జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు జిల్లాల పోలీస్‌ ‌యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లుచేసిందన్నారు. మొత్తం 3,800కు పైగా పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా.. 3వేల పంచాయతీల్లో పోలింగ్‌ను నేరుగా వెబ్‌ ‌కాస్టింగ్‌…