Category తెలంగాణ

వోక్సెన్‌ వర్సిటీని సందర్శించిన సీఎం

సదాశివపేట్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌ మండలం కంకోల్‌ లోని వోక్సెన్‌ యూనివర్సిటీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ విభాగాలకు చెందిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, వోక్సెన్‌ స్పోర్ట్స్‌ అకాడమీని పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ…

నాన్‌ ‌బెయిలబుల్‌ ‌వారంట్‌అబద్దం: కొండా సురేఖ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌11 :‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా కేసులో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ అయినట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు, వెబ్‌ ‌సైట్లలో తనకు కోర్టు నాన్‌ ‌బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేసినట్లు వార్తలు వొస్తున్నాయన్నారు. ఈ…

వెబ్‌ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప‌రిశీలించిన డీజీపీ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు 11 : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సరళిని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ బి.శివధర్‌రెడ్డి గురువారం నాడు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్‌ తీరును ఆయ‌న‌ పర్యవేక్షించారు. తన కార్యాలయంలో ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌…

జూబ్లీహిల్స్ ‌రహమత్‌నగర్‌లో అగ్నిప్రమాదం

– మూడు కార్లు, ఒక ఆటో దగ్ధం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌11: ‌జూబ్లీహిల్స్ ‌రహమత్‌నగర్‌ ఎస్పీఆర్‌ ‌హిల్స్ ‌గ్రౌండ్‌లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో మూడు కార్లు, ఒక ఆటో దగ్ధమయ్యాయి. వీటితో పాటు సమీపంలో పార్కింగ్‌ ‌చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడ్డాయి. స్థానికులు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు…

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాలి

– 60 శాతం జ‌నాభాకు రిజ‌ర్వేష‌న్ లేక‌పోవ‌డ‌మేంటి? – మోసం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు – దిల్లీలో తెలంగాణ భ‌వన్ వ‌ద్ద ఓయూ బీసీ జేఏసీ ధ‌ర్నా న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో వెంటనే 42% బీసీ రిజర్వేషన్ ల బిల్లును ప్రవేశ పెట్టి రాజ్యాంగ సవరణ 9వ…

కాంగ్రెస్ మద్దతుదారుల జోరు!

– పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదల – మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచే ఓట్ల లెక్కింపు – బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారుల వెనుకబాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబ‌ర్‌ 11: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి వోట్ల లెక్కింపు ప్రారంభించగా రాత్రి వరకు దాదాపుగా ముగిసింది. అయితే…

ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం

– ఇద్దరు ఐఏఎస్‌లకు నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డి సెంబర్‌ 11: ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్‌పై ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నా ఆర్టీఐ చట్టం కింద సమాచారం అందజేయలేదని జీహెచ్‌ఎం‌సీ మాజీ కమిషనర్‌ ‌కె.ఇలంబర్తి, ప్రస్తుత కమిషనర్‌ ఆర్‌.‌వి.కర్ణన్ లకు హైకోర్టు నోటీసులు…

కబ్జా చేసినట్లు రుజువు చేస్తే జైలుకెళతా

– కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: ‌తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడ లేదని, తానేంటో ప్రజలకు తెలుసునని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. తాను కబ్జాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐడీపీఎల్‌ ‌భూముల కబ్జాపై తనపై ఇద్దరు నేతలు అసత్య…

సమ్మిట్‌ ప్రాంగణానికి రెండో రోజూ భారీగా సందర్శకులు

– కల్చరల్‌ హెరిటేజ్‌ అండ్‌ నెక్స్ట్‌-జెన్‌ టూరిజంపై సదస్సు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్‌ కంపెనీల స్టాళ్లను రెండో రోజు గురువారం పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు, విద్యార్థులు సందర్శించారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో…