Category తెలంగాణ

ముత్తంగి వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

– ప్రయాణికులు సురక్షితం సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద బస్సు ప్రమాదం ఘటన మరువకముందే సంగారెడ్డి జిల్లాలో బుధవారం మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి…

వరంగల్‌ మార్కెట్‌లో పత్తి తడవడంపై విచారణకు ఆదేశం

– 59 బస్తాలు తడిసాయని రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ నివేదిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నపవంబర్‌ 5: వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా పత్తి సంచులు తడిసిపోయాయి. ఈ సం ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్‌…

కర్నాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

– మృతులు సంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తింపు సంగారెడ్డి, నవంబర్‌ 5: కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్‌లో బుధ‌వారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు తెలంగాణవాసులు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌ (40), రాచప్ప (45), కాశీనాథ్‌…

కార్తీక పౌర్ణమి.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

– నదీ తీరాల్లో పుణ్యస్నానాలు – ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో బుధవారం కిటకిటలాడాయి. శివ నామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. పుణ్య నదులలో స్నానాలాచరించి స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు, అభిషేకాలు చేశారు. వరంగల్‌ వేయిస్తంభాల…

ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

– పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి పి.సుదర్శన్‌ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పభుత్వం కేటాయించిన సచివాలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఛాంబర్‌లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల…

మూసాపేటలో డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం

– పండ్ల వ్యాపారులతో మాట్లాడి సమస్యలపై ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా మూసాపేట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం సాయంత్రం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పండ్ల వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. ప్రజలతో…

రేగా బెదరింపులకు భయపడేది లేదు

– వంద కోట్ల బేరంతో దొరికిన అసలు తెలంగాణ ద్రోహి – పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విమర్శలు భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర,నవంబర్‌ 4:  ‌మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్‌ ‌నాయకులు గానీ కార్యకర్తలు కానీ భయపడే పరిస్థితులు లేవని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పార్టీ…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

mlc prof kodandaram

– సంస్కరణలపై అధ్యయానికి కమిటీ ఏర్పాటు – కమిటీలో ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌లకు చోటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌విధానంలో మార్పులకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో చాలా అవతకవకలతో పాటు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం…

సెక్యులరిజాన్ని పరిరక్షించేది కాంగ్రెస్సే

– దిల్లీ నుంచి గల్లీ వరకు నిజమైన సెక్యులర్‌ పార్టీ – బీజేపీని ఎదుర్కొనే శక్తి ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఉంది – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: దిల్లీ నుంచి గల్లీ వరకు నిజమైన సెక్యులరిజాన్ని పరిరక్షించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…