Category ప్రత్యేక వ్యాసాలు

ఉచితాలు అవసరం లేదు ..ఉపాధి కల్పించండి..!

No need for freebies..just create jobs..!

రంజాన్‌ ‌నెలలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌, ఇతర కానుకల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రు.70 కోట్ల నిధులను విడుదల చేయడం పై అదే మతానికి చెందిన సామాజిక కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ మొత్తాన్ని మైనారిటీ సంక్షేమానికి వినియోగించాలని సూచన చేసారు. ఒక వైపు సమాజం పట్ల పౌర సమాజం దృష్టి సారిస్తుంటే…

నదులు సకల జీవరాశులకు ప్రాణాధారం

మార్చి 14, ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యాక్షన్‌ ఫర్‌ రివర్స్‌ అపారమైన జల సంపద సముద్రాల పాలవుతుంటే, చుక్కనీరు కూడా త్రాగడానికి పనికి రాని పరిస్థితుల్లో సముద్రాల్లోకి పోతూ వృథాగా మారుతున్న జలసంపదను సంరక్షించి, మానవాళి ప్రయోజనాల కోసం వినియోగించాలి. ప్రపంచాన్ని  నీటి కొరత సమస్య పట్టిపీడిస్తున్నది. భారతీయ నగరాల్లో వేసవి వస్తే నీటి సంక్షోభం…

అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్

Happy Diwali from KCR to people

గవర్నర్ సందేశాన్ని సావధానంగా విన్న బిఆర్ ఎస్ అధినేత హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే గూడెం వ్యవహారం.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) అసెంబ్లీ ప్రారంభం రోజున ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.  కెసిఆర్‌ అసెంబ్లీ రాక, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కెసిఆర్‌ను కలుసుకోవడం వంటి సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. కెసిఆర్‌ అసెంబ్లీ…

రాజకీయ సాహిత్య సవ్యసాచి బూర్గుల

నేడు బూర్గుల రామకృష్ణారావు జయంతి అపరచాణక్యునిగా పేరెన్నిక గన్న దివంగత ప్రధాని పివి నరసిం హారావుకు ఆయన గురువు. ఆయన న్యాయవాది, బహుభాషావేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, రాజ నీతిజ్ఞుడు. హైద రాబాద్‌ ‌రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవస్థాపకుల్లో ఒకరు. సాహితీ వేత్త. బహు భాషా కోవిదులు. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా పని చేసిన తొలితరం కాంగ్రెస్‌ ‌నాయకులు.…

కాంగ్రెస్‌ ‌పార్టీ సంస్కరించుకోవాలి.!

దేశ రాజకీయాల్లో ఇప్పుడు నిస్తేజం ఆవరించింది. బిజెపిని ఢీకొనేందుకు ఏర్పడ్డ ఇండియా కూటమి షెడ్డుకు చేరింది. కూటమిగా పనిచేసేందుకు అందులోని పార్టీలు ముందుకు రావడం లేదు. ఎవరికి వారే యమునాతీరే అన్నచందంగా పార్టీల వ్యవహారం సాగుతోంది. పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల్లో కాంగ్రెస్‌ ‌నిర్మానాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం కుదరడం లేదు. టిఎంసి, డిఎంకె పార్టీలు పార్లమెంటులో…

అసెంబ్లీ దంగల్..

Concerns about KCR's silence.. Criticism

అందరి చూపు కెసిఆర్‌ ‌పైనే.. నేటి నుంచే శాసన సభ బడ్జెట్‌ ‌సమావేశాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ‌సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్న ఈ బడ్జెట్‌ ‌సమావేశాల్లో ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుపైనే రాష్ట్ర వ్యాప్తంగా…

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై స్పష్టత రావాలి!

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల రెండో సెషన్‌  ప్రారంభమైంది.  ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాటిని పార్లమెంట్‌ వేదికగా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా జనగణన, అందులోనే కులగణన చేపట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. జనగణన చేపట్టేందుకు ఇప్పటికే అధికార బీజేపీ…

విద్యా ఎమర్జెన్సీ గా గుర్తించి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు పెంచాలి

రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సరిపడ నిధులు కేటాయించనందున విద్యా వ్యవస్థ ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నదని గుర్తించాలి. ఈ సంక్షోభం నుండి బయట పడడానికి తల్లిదండ్రులలో ప్రభుత్వ విద్య పట్ల  సన్నగిల్లిన  విశ్వాసం పెంచడానికి  తెలంగాణ విద్యా వ్యవస్థ దుస్థితిని గుర్తించి విద్యకు 15శాతం బడ్జెట్‌ను కేటాయిస్తామన్న హామీని 2025-26 బడ్జెట్ లో కేటాయించి రాష్ట్రంలో…

పార్లమెంట్‌లో ఆర్థిక అంశాలపై చర్చలేవీ..?

18 శాతం జీఎస్‌టి విధించడం ద్వారా ఏటా 24 వేల కోట్ల రూపాయలు కేంద్ర బొక్కసానికి చేరుతున్నాయని అంచనా! ప్రజల రక్త మాంసాలతో ఖజానాను నింపాలని చూడటం సబబు కాదు. దుర్మార్గమైన ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరిచుకోవాలి. దీనిపై పోరాటం ఒక్కటే శరణ్యం. లేదా దీనిపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకుని జీవిత…