Category సాహిత్యం-శోభ

ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు – 1

(అయిదు వారాల ధారావాహిక) 20వ శతాబ్దం – ఆధునిక సమాజంలో స్త్రీ పరమైన ఆలోచనలకు బలమైన వాదాన్ని వినిపించింది. స్త్రీ పురుషుల మధ్య సమానమైన ప్రతిపత్తిని ఆశించింది. అన్నిరంగాల్లో స్త్రీ ప్రతిభను విస్తరిస్తూ నూతన ప్రస్తానానికి శ్రీకారం చుట్టింది. అయితే సాంద్రమైన ఈ శతాబ్దంపై 16వ శతాబ్దం నుంచి కూడా ప్రభావ రేఖలున్నాయి. వీటన్నింటిని భారతీయ…

ఆధునిక భారతీయ రంగస్థలానికి మైలురాయి

ఖాదిర్ అలీ బైగ్ థియేటర్ ఫౌండేషన్, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న నాటకం‘1857: టుర్రెబాజ్ ఖాన్’ను ఈ శనివారం హైదరాబాద్‌లో ప్రదర్శించనుంది. ఎడిన్‌బరో ఫెస్టివల్ ఫ్రింజ్ లో ప్రపంచ ప్రీమియర్‌గా, లండన్‌లో యూకే ప్రీమియర్‌గా ప్రదర్శించి విశేషమైన ఆదరణ పొందిన ఈ నాటకం, హైదరాబాద్‌ వీక్షకులకు ప్రత్యేకంగా అందించబడుతోంది. ఈ నాటకం 1857 సిపాయీల తిరుగుబాటు కాలంలో…

మహిళా యుద్ధభాష అనిశెట్టి రజిత

కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారిణి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అయిన అనిశెట్టి రజిత 11 ఆగస్ట్‌ 2025న మరణించారు. ఆమెకి నివాళిగా ప్రజాతంత్ర సాహిత్య పేజీ ‘శోభ’  రాచపాళెం చంద్రశేఖరరెడ్డి రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురిస్తున్నది. అవమానిత స్త్రీ కురుల పాయనై ఇన్నాళ్ళ నా బ్రతుకులోని బేలతనాన్నిగాక నీలితనాన్ని బడబాలనంలా కుంభవృష్టించే నల్ల మబ్బునవుతా!…

ఎన్నెల మడుగు

అమ్మా మీవి భూదేవతసొంటి చేతులు కడపల్ల ఎవలడుగు పెట్టినా వాళ్ల కడుపిసారించి కంచంలో మెతుకైతరు ఇంటికెవలొచ్చినా గొంతు తడిపే సల్లటి నీటికుండైతరు తీరుబడి ముచ్చటకచ్చినోళ్లకి మీరు తీరొక్క పలారమైతరు బయటకెళ్ళి నున్నగున్న గుణపెంక ఇల్లుని జూసి ఇల్లు ముద్దుగుంది, మంచిగుందని పొగుడుతరు గానీ ఇంటి నిట్టాడ వల్లనే ఇల్లట్ల దీరగ నిలబడ్డదని మాట్లాడరు మీరు ఇంటి…

దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం  4

(2014-2023) (గత సంచిక తరువాయి భాగం) చందు తులసి రాసిన ‘‘నీళ్ళబిందె’’ (2018) కథ పట్టణాలలో వలసకూలీ జీవితం గడుపుతున్న లంబాడీ స్త్రీలు గుక్కెడు నీళ్ళకోసం ప్రతిరోజూ యుద్ధం చేయాల్సి వస్తున్న స్థితిని చిత్రించింది. ‘‘జీవితం నదిలా కాకున్నా కనీసం మురికికాలువలాగానైనా గడుస్తుందని ఆశపడి తండానుండి నగరానికి చేరుకుంటే అక్కడ తాగడానికి కూడా చుక్కనీళ్లు దొరకక…

పాలు-నీళ్ళు!

‘పాలల్లో నీళ్ళు బాగా కలిపేస్తున్నావ్?’ చికాకు పడుతూ అంది వో యిల్లాలు. ‘మా గేదెకూడా నీళ్ళు తాగుతుంది,’ చెప్పాడు పాలవాడు. ‘మరీ యెక్కువ నీళ్ళు తాగేస్తోంది,’ అంది యిల్లాలు. ‘ఎండాకాలం కదండీ?’ అన్నాడు పాలవాడు. ‘మీ గేదెకి గడ్డి వుంచట్లేదా?’ యిల్లాలు తగ్గలేదు. ‘అందరూ నానా గడ్డీ కరుస్తుంటే, పశువులకి గడ్డెక్కడ దొరుకుతుందీ?’ పాలవాడూ తగ్గలేదు.…

అతడు ఆమె

ముఖమంతా సెగలైనా లోపల భీకర వర్షం బొట్టు చప్పుడు లేకుండా భారీ వరద ఊపిరిని తాకేలా దారుల్ని మింగేసిన నదిపై చినుకు ఈతను చూస్తుంటే ఏ క్షణంలో ఏ పదం పెదవులను పగులగొట్టుకుని ముక్కలవుతుందో లోపలి నిజం అనిపిస్తుంది ఎన్నో యేళ్ళగా గేట్లు తెరవని ఆనకట్టలా అతడు ఒళ్ళంతా నెర్రెలుబారి విశాలమైన బీడులా ఆమె -శ్రీ…

లోపలి నాటకం

కాలానికి  సైతం నచ్చని నిజమొకటి ఉంది నాలో దాని ఈర్ష్య ఓ పరీక్ష కొలిచినా చిన్నచూపే కలసిరాని పగ దానిది రుచిని వేధిస్తు ఆకలిని నిషేధిస్తుంది ఆశకు విలువ లేకుండా చేసి మంచిని నటిస్తు దేన్నీ రానివ్వదు బలగాలతో  బలం చూపుతుంది రేపు ఏదో ఓ రోజు తను పల్లకీగా మారుతానని తెలిసే ఈ లోపల…

మాన్యత పొందిన కథలు

కథలు అన్నీ చివరి మజిలీగా ‘కంచి’కి పోవు. కొన్నికథలని చదివాక అవి ఎటుపోకుండా పాఠకుడి మనసులో ఇంకిపోతాయి. సందర్భాన్ని బట్టి అవి మళ్ళీమళ్ళీ మననానికి వస్తాయి. అలా మననానికి వచ్చిన ప్రతిసారి పాఠకుడు ‘ఎంత బాగా రాశాడీ రచయిత’ అని అనుకోకుండా ఉండలేడు. బద్రి నర్సన్ కథా సంకలనం ‘దారి తెలిసిన మేఘం’ చదివాక పాఠకులు…