Category జాతీయం

జబల్‌ పూర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం

నాచారానికి చెందిన.. ఎనిమిది మంది దుర్మరణం ˜కుంభమేలా నుంచి తిరిగి వొస్తుండగా కబళించిన మృత్యువు ˜ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి11: ప్రయాగ్‌ రాజ్‌లో కుంభమేలాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయా ణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఘటనపై సిఎం…

అర్చకులు రంగరాజన్‌పైదాడి అమానుషం..

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్యాలకు తావులేదు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి  10 : చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్‌ ‌పై జరిగిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని  కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి…

ఒకే దేశం.. ఒకే ఎన్నిక కాదు… ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ…

మోదీ ర‌హ‌స్య అజెండా అది… హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి… తెలంగాణ‌ను ప్ర‌పంచంలో అత్యుత్తంగా తీర్చిదిద్దాల‌నుకుంటున్నాం… సుప‌రిపాల‌న ఏడాదిలో ఎంత మార్పు తెస్తుంద‌నేకు తెలంగాణ ప్ర‌భుత్వం ఒక ఉదాహార‌ణ‌ మాతృభూమి ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తిరువ‌నంత‌పురం (కేర‌ళ‌), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : ఒకే…

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించండి..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 :  దిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌ను సఫ్దర్‌ ‌జంగ్‌ ‌రోడ్డులోని ఆమె నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు.  రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు…

దిల్లీలో కమల వికాసం..

ఇక డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌కు రంగం సిద్ధ్దం ఆప్‌ను ఊడ్చి పారేసిన రాజధాని దిల్లీ వోటర్లు పర్వేశ్‌ సింగ్‌ వర్మ చేతిలో కేజ్రీవాల్‌.. జ్కెలుకెళ్లిన ఆప్‌ నేతలంతా ఓటమి చివరి రౌండులో బయటపడ్డ సిఎం అతిషి కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘోర పరాజయం…

మోదీ ఫ్రాన్స్,అమెరికా పర్యటనకు షెడ్యూల్‌ ‌ఖరారు

‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 7:  ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు షెడ్యూల్‌ ‌ఖరారైంది. ఈ నెల 10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లోబీ 12, 13 తేదీల్లో అమెరికాలో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ వెల్లడించారు. పారిస్‌లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ…

వోటర్లలో జాబితాలో అవకతవకలు

భారీ సంఖ్యలో వోటర్ల నమోదు వెనుక కుట్ర •ఈసీకి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు.. •కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌గాంధీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి7: వోటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. వోటు కోసం నమోదుచేసుకున్న వారిసంఖ్య కంటే ఎక్కువ మందిని ఎన్నికల సంఘం…

కీలక వడ్డీ రేట్టపై ఆర్‌బిఐ సంచలన నిర్ణయం

•చాలాకాలం తర్వాత 0.25 శాతం మేర తగ్గింపు •ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయం •వివరాలు వెల్లడించన ఆర్‌బీఐ గవర్నర్‌ ‌సంజయ్‌ ‌మల్హోత్రా ముంబై, ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 7 : విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ ఎట్టకేలకు సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ…

వెనక్కి పంపించే జాబితాలో మరో 487 మంది

విదేశాంగ శాఖకు అమెరికా సమాచారం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: అక్రమ వలసదారులను తరలింపు ప్రక్రియను అమెరికా ముమ్మరం చేసింది.  ఇప్పటికే 104 మంది భారతీయులను వెనక్కి పంపించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో అమెరికా బహిష్కరణ తుది జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా…