నేటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం సమావేశాలపై ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహణ విపక్షాలకు వక్ఫ్ తదితర బిల్లుల జాబితా అందజేత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభలు వాయిదా పడతాయి. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.…








