Category జాతీయం

నేటినుంచి పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం సమావేశాలపై ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహణ విపక్షాలకు వక్ఫ్ ‌తదితర బిల్లుల జాబితా అందజేత పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు శుక్రవారం  నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత  సభలు వాయిదా పడతాయి. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ ‌ప్రవేశపెడతారు.…

మహాకుంభ్‌ దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Prime Minister Modi is shocked by the Mahakumbh tragedy

ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ తక్షణ స్పందన సహాయక చర్యలపై సిఎంతో ప్రధాని పలుమార్లు సమీక్ష మహాకుంభ్‌ దుర్ఘటనపై ప్రధాని మోదీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు తీవ్ర దిగ్భ్రాంతిని  వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణ సహాయక చర్యలకు ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోదీ ఇప్పటికే మూడు…

మహా కుంభమేలాలో అపశృతి

తొక్కిసలాటలో కనీసం 20 మంది మృత్యువాత మౌని అమావాస్యతో భారీగా తరలివొచ్చిన భక్తులు చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక గందరగోళంతో ఘటన భారీ చెత్త డబ్బాలు కూడా కారణమంటున్న సాక్షులు తక్షణం స్పందించిన యూపీ ప్రభుత్వం అంబులెన్సుల్లో హుటాహుటిన క్షతగాత్రుల తరలింపు గత పక్షం రోజులుగా కోట్లాది మంది వొచ్చినా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిన…

జమిలి ఎన్నికలపై చర్చ జరగాలి..

తరచూ ఎన్నికలతో పాలనా వ్యవస్థలకు విఘాతం ఎన్సీసీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 27 : ‘వన్‌ ‌నేషన్‌, ‌వన్‌ ఎలక్షన్‌’ ‌ప్రతిపాదనపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ భారతదేశ ప్రజాస్వామిక ప్రక్రియకు చాలా ముఖ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంశంపై చర్చలో భాగస్వాములు కావడం సహా, ఈ చర్చ…

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేతలు దేశ దోహ్రులు

స్వాతంత్య్రం కోసం ఎలాంటి పోరాటం చేయలేదు మల్లికార్జున ఖర్గే సంచనల వ్యాఖ్యలు భోపాల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేతలు దేశ ద్రోహులు, స్వాతంత్య్రం కోసం వారు ఎటువంటి పోరాటం చేయలేదని’ కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు చేశారు. పేదరికం, నిరుద్యోగం నుంచి ప్రజలు విముక్తి పొందాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని…

మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం

భారత్‌ ‌తిరిగి విశ్వగురు స్థానాన్ని చేరుకుంటోంది.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 25 :  భారతీయులుగా మనందరికీ ఏకైక ఉమ్మడి గుర్తింపు అంటే మన రాజ్యాంగమే అని.. ఇది దేశ ప్రజలందరినీ ఒకే కుటుంబంగా కలుపుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.…

దావోస్‌లో ‘తెలంగాణ రైజింగ్..’

తొలి ఒప్పందం సక్సెస్..! స‌త్ఫ‌లితాలిస్తున్న  సీఎం రేవంత్ దావోస్ టూర్… వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌ద‌స్సుల్లో టీమ్‌.. యూనిలివర్ కంపెనీతో ఒప్పందాలు.. కామారెడ్డిలో పామాయిల్ త‌యారీ యూనిట్ కు అంగీకారం దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రెండో రోజు వివిధ సదస్సులు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పాల్గొన్నారు.  స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

20 మంది మావోయిస్టులు మృతి మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ మృతుల్లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్‌ చలపతి, ఒడిశా ఇన్‌చార్జి మనోజ్‌ ఘటన స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం మావోయిస్టు పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గరియాబంద్‌ జిల్లాలోని కుల్హాద్రిఘాట్‌లోని బల్దీగీ,  తర్జార్‌ అడవి ప్రాంతంలో మావోయిస్టులకు భద్రత బలగాలకు…

త్వరలోనే మావోయిస్టులేని భారత్‌

ప్రస్తుతం దేశంలో కొన ఊపిరితో మావోయిజం.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని గరియాబంద్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మంగళవారం 14 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆ మృతుల్లో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ నేత జయరాం అలియాస్‌ చలపతి కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. మావోయిజానికి…