Category జాతీయం

భగ్గుమంటున్న బంగారం ధరలు

– అందనంతగా రోజురోజుకూ పెరుగుదల – ఏకంగా రూ.3వేలు పెరిగిన తులం ధర హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: ‌బంగారం భగభగమండుతోంది. సామాన్యులను ఊరిస్తున్న పుత్తడి సంపన్నులనూ సవాల్‌ ‌చేస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతున్న పసిడి ధరలు.. రాకెట్‌ ‌వేగంతో పైపైకి పరుగులు పెడుతున్నాయి. ఏకంగా రూ.1.40 లక్షల వైపుకు దూసుకెళ్తోంది. ధనత్రయోదశి…

కులగణన సర్వేకు నారాయణమూర్తి దంపతులు దూరం

– సర్వేల కోసం రావద్దని తెలిపినట్లు సమాచారం బెంగళూరు, అక్టోబర్‌ 16: కర్ణాటక ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వేకు దూరంగా ఉండాలని, అందులో తాము పాల్గొనబోమని ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులు స్పష్టం చేసినట్లు సమాచారం. తాము వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తులం కాదని వారు అధికారులతో చెప్పినట్లు సమాచారం. సామాజిక, ఆర్థిక గణనలో…

170మంది మావోయిస్టుల లొంగుబాటు

– వారిలో వాసుదేవరావు తదితర కేంద్ర నాయకులు – ’ఎక్స్‌’  వేదికగా వెల్లడించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా న్యూదిల్లీ, అక్టోబర్‌ 16: మావోయిస్టు పార్టీకి దశాబ్దాలపాటు అత్యంత కీలక నేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్‌రావు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ముందు లొంగిపోయిన మరుసటి రోజే మరో 170మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయారు.…

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– కారు- ట్రక్కు ఢీకొనడంతో మంటలు – నలుగురు సజీవ దహనం జయపుర, అక్టోబర్‌ 16: రాజస్థాన్‌లో బార్మర్‌ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియో కారు ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారులో ఉన్న నలుగురు సజీవ దహనమయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గూడమలానీ తహసీల్‌లోని డాబర్‌…

మహిళా సిఎం ఇలాగేనా మాట్లాడేది?

– మెడికోపై అత్యాచార ఘటన వ‌్య‌వ‌హారంలో – బెంగాల్‌ సిఎం వ్యాఖ్యలపై ఒడిషా మహిళా కమిషన్‌ ఆ‌గ్రహం భువనేశ్వర్‌, అక్టోబర్‌13: ఒడిషా వైద్యవిద్యార్థినిపై బెంగాల్లో అత్యాచార ఘటనపై సిఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై మహిళలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన అందరినీ దిగ్భ్రాంతికి…

రాహుల్‌ ‌వోట్‌ ‌చోరీ వ్యాఖ్యలపై విచారణ

– పిల్‌ను తిరస్కరించిన సుప్రీమ్ ధర్మాసనం – ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని ఆదేశం న్యూదిల్లీ, అక్టోబర్‌ 13: ‌రాహుల్‌ ‌చేసిన వోట్‌ ‌చోరీ వ్యాఖ్యలపై సిట్‌ ‌విచారణ కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాహుల్‌  ఆరోపణలపై విచారణకు మాజీ జడ్జి సారథ్యంలో ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల…

దీపావళికి బాణాసంచా కాల్చనివ్వండి

 ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం

– సుప్రీం కోర్టును అభ్యర్థించిన రాష్ట్రాలు న్యూదిల్లీ,అక్టోబర్‌ 10: ‌దిల్లీ ఎన్సీఆర్‌ ‌పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏప్రిల్‌ 3‌న తీర్పునిచ్చింది. ఈ విషయంపై పలు రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీపావళి కోసం పిల్లలు ఎదురుచూస్తారని.. పర్యావరణహితమైన బాణసంచాతో వారిని పండగ చేసుకోవడానికి…

ద‌గ్గు మందు మరణాలపై పిల్‌ ‌కొట్టివేత

న్యూదిల్లీ,అక్టోబర్‌10: ‌దగ్గు సిరప్‌ ‌మరణాలపై జ్యుడీషియల్‌ ‌కమిషన్‌ ‌లేదా నిపుణుల కమిటీతో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌బి.ఆర్‌.‌గవాయ్‌, ‌జస్టిస్‌ ‌కె.వినోద్‌ ‌చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. న్యాయవాది, పిటిషనర్‌ ‌విశాల్‌ ‌తివారీ తన కెరీర్‌లో ఎన్నిసార్లు పిల్‌లు…

అక్రమంగా తిష్టవేసిన బంగ్లాదేశీయులు

– 28మందిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు న్యూదిల్లీ, అక్టోబర్‌ 9: ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌తర్వాత భారత ప్రభుత్వం.. దేశంలోని అక్రమ వలసదారుల ఏరివేత పై దిల్లీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నివాసితుల సంక్షేమ సంఘాలను విదేశీ దేశాలకు స్థలాలను నియమించడం లేదా అద్దెకు ఇవ్వడం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ‘అక్రమ బంగ్లాదేశ్‌ ‌వలసదారుల‘పై…