Category జాతీయం

దేశ వ్యతిరేకతను బయటపెట్టుకున్న కాంగ్రెస్

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 17: కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశ వ్యతిరేకతను బయటపెట్టుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. భారతదేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరఎసఎస్) వంటి సంస్థలను టార్గెట్ చేయడం కాంగ్రెస్ దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు.…

దత్తత తీసుకున్నా 3 నెలల సెలవులు ఇవ్వాల్సిందే

– పితృత్వ సెలవులపైనా నిర్ణయం తీసుకోవాల్సిందే – పిల్లల పెంపకంలో తండ్రులకు కూడా భాగస్వామ్యం – ప్రసూతి సెలవుల విచారణలో ‘సుప్రీమ్‌’ ‌కీలక ఆదేశాలు న్యూదిల్లీ, మార్చి 17: ప్రసూతి సెలవుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడు నెలల కంటే త‌క్కువ‌ వయసు ఉన్న బిడ్డను ఒక మహిళ దత్తత తీసుకుంటే.. ఆమెకు…

5 బిలియ‌న్ భోజ‌నాల మైలురాయిని దాటిన ‘అక్ష‌య‌పాత్ర‌’

– పిల్ల‌ల‌కు వ‌డ్డించిన రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము – విక‌సిత్ భార‌త్ కోసం కృషిచేస్తున్న సంస్థ‌ – 23.5ల‌క్ష‌ల పిల్ల‌ల‌కు పోష‌కాహారం అందిస్తున్న సంస్థ‌ – కేంద్ర‌ మంత్రి ధ‌ర్మేంద్ర‌ప్ర‌దాన్‌ న్యూ దిల్లీ, మార్చి 17: అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ తన 25 ఏళ్ల సేవా కాలంలో ఇప్ప‌టివ‌ర‌కు 5 బిలియన్ భోజ‌నాలు అందించి స‌రికొత్త‌ మైలురాయిని…

ట్రంప్‌కు మ‌రో షాక్‌

– కౌంట‌ర్ టెర్ర‌ర్ ఉన్న‌తాధికారి రాజీనామా – సంబంధం లేని యుద్ధంలో త‌ల‌దూర్చాం – ఇజ్రాయెల్ లాబీకి లొంగిన ప్ర‌భుత్వం – జోకెంట్ వ్యాఖ్య‌లు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్,  మార్చి 17: ఇరాన్ యుద్ధంపై తన వ్యతిరేకతను, ట్రంప్ పరిపాలన విధానాలపై ఇజ్రాయెల్ ప్రభావం ఉందని పేర్కొంటూ యునైటెడ్ స్టేట్స్ అగ్రశ్రేణి ఉగ్రవాద నిరోధక…

కాబూల్‌పై పాకిస్తాన్ వైమానిక దాడి

-400 మంది మృతి -250 మందికి గాయాలు – ఆయుధ డిపోపై దాడి చేశాం:  పాక్‌ – ఇది అబ‌ద్ధ‌మ‌న్న తాలిబ‌న్ ప్ర‌భుత్వం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్, మార్చి 17:  కాబూల్‌లోని ఒక డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ (మత్తుపదార్థాల విముక్తి పున‌రావాస కేంద్రం)పై పాకిస్తాన్ సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడిలో కనీసం 400…

భగ్గుమన్న బంగారం ధర

– సగటున పది గ్రాములపై 1200 పెరుగుదల న్యూదిల్లీ, మార్చి 17: కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దేశంలో మేలిమి బంగారం ధర సగటున రూ.1200ల మేర పెరిగింది. వెండి ధర కూడా సగటున రూ.5 వేల మేర ఎగబాకింది. ధరలు దిగివచ్చినప్ప్పుడు వందల్లో దిగుతూ పెరిగితే వేలల్లో…

అన్ని రాష్ట్రాల్లో సరిపడా గ్యాస్ నిల్వలు

– వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన న్యూదిల్లీ, మార్చి 16 : వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రా ల్లో ఎల్పీజీ స్టాక్ ఉందని తెలిపింది. హర్మూజ్ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే…

ముంద్రా పోర్టుకు చేరుకున్న ‘శివాలిక్’

– ఖతార్ నుంచి గ్యాస్‌తో వచ్చిన నౌక – భారత్‌కు దక్కనున్న భారీ ఊరట ముంద్రా, మార్చి 16: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్‌కు ఊరటనిచ్చే వార్త అందింది. ఖతార్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌తో బయలుదేరిన భారీ ట్యాంకర్ ’శివాలిక్’ గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. దీర్ముజ్ జలసంధి వద్ద…

ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రం

– దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో దాడి – ఇంధన ట్యాంకర్ వద్ద చెలరేగిన మంటలు టెహ్రాన్, మార్చి 16 : ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రతరం చేసింది. తన పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడులు…