Category జాతీయం

కోర్టుల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలి

– మహిళా జడ్జిల పదోన్నతిపై దృష్టి సారించాలి – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌న్యూదిల్లీ, మార్చి 27 : కోర్టుల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని, ప్రధానంగా మహిళా జడ్జిల పదోన్నతిపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌పేర్కొన్నారు. ఈ మేరకు సిజెఐ గత వారం 25 హైకోర్టుల…

30న బిహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా

పాట్నా, మార్చి 27: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈనెల 30న తన పదవికి రాజీనామా చేయనున్నారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికైన విషయం విదితమే. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు సభల్లో పదవులు నిర్వహించరాదు. ఒక పదవిని 14 రోజుల్లోపు వదులుకోవాల్సి…

గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో భారీగా చమురు తెట్టు

– సముద్ర జీవులపై తీవ్ర ప్రభావం మెక్సికో, మార్చి 27: గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో 600 కి.మీ మేర భారీ స్థాయిలో చమురు తెట్టు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. చమురు తెట్టు విస్తరించి సముద్ర జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మెక్సికో అధికారులు వెల్లడించారు. దీనివల్ల ఏడు ప్రకృతి సంరక్షణ ప్రాంతాలు సహా సముద్రంలోని…

నిలకడగా సోనియా ఆరోగ్యం

– గంగారాం ఆస్పత్రి వైద్యుల వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 26: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మార్చి 24వ తేదీ రాత్రి జ్వరం కారణంగా ఆమె న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు.…

ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ

– ఇజ్రాయిల్ దాడిలో నేవీ చీఫ్ అలీరెజా దుర్మరణం టెహ్రాన్, మార్చి 26 :ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరిని ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ తీర ప్రాంత నగరమైన బందర్ అబ్బాస్‌పై జరిపిన…

రేపు ముఖ్య‌మంత్రుల‌తో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

– పశ్చిమాసియా పరిస్థితులపై వివరించే ఛాన్స్ న్యూదిల్లీ, మార్చి 26: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలో అన్ని రాష్టా ల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శుక్రవారం  వర్చువల్‌గా సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్న ఆయన పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్…

 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో పురుగుల భోజనం

– ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధింపు న్యూదిల్లీ, మార్చి 26: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడికి అందించిన భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. పట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన రితేష్ కుమార్…

తెరుచుకున్న హోర్ముజ్ జలసంధి

– సరకు రావాణాకు ఇరాన్ అనుమతి టెహ్రాన్, మార్చి 26: భారత్ సహా మిత్ర దేశాలకు హోర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హోర్ముజ్ ద్వారా సరుకు రవాణా నౌకల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ప్రకటించారు. భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్‌లకు సరుకు రవాణాకు అనుమతి లభించింది.…

ఇంధ‌న‌ వినియోగదారులకు షాక్

-పెట్రో, డీజిల్ ధరలు పెంచి నయారా న్యూదిల్లీ, మార్చి 26 : పైవేటురంగ చమురు సంస్థ నయారా ఇంధన వినియోగదారులకు షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్ప్పున పెంచింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుంది.…