Category జాతీయం

ఖర్గ్ ‌ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌సంచలన ప్రకటన వాషింగ్టన్‌,‌ మార్చి 30: ఇరాన్‌కు అత్యంత కీలకమైన, ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ‌ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌పేర్కొన్నారు. ఒక్కసారి తీవ్ర దాడులు మొదలుపెడితే, ఖర్గ్ ‌ద్వీపాన్ని చాలా తేలికగా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ’ఖర్గ్ ‌ద్వీపాన్ని…

బీహార్‌ ‌శాసనమండలికి నితీశ్‌ ‌రాజీనామా

– బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌కూడా.. పాట్నా, మార్చి 30: బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ‌శాసనమండలికి సోమవారం రాజీనామా చేశారు. ఈనెల‌ 16వ తేదీన ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక అనంతరం రాజ్యంగ నిబంధనలకు అనుగుణంగా నితీష్‌ ‌కుమార్‌  శాసనమండలికి రాజీనామా చేశారు. రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లో నితీష్‌ ‌శాసనసభ సభ్యత్వాన్ని…

ఇరాన్‌ ‌నేత మొజ్తబా ఖమేనీ కూడా మరణించే ఉంటాడు

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌సంచలన వ్యాఖ్యలు – తదుపరి తమ టార్గెట్‌ ‌క్యూబా అంటూ హెచ్చరిక వాషింగ్టన్‌,‌ మార్చి 28: ఇరాన్‌ ‌కొత్త సుప్రీం లీడర్‌ ‌మొజ్తబా ఖమేనీ మరణించి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక దాడులు ఇరాన్‌ అ‌గ్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టాయని, దీంతో ఆ…

అయోధ్య యాగ‌శాలలో భారీ అగ్నిప్రమాదం

– అగ్నికి ఆహుతి అయిన పందిళ్లు – ప్రాణ నష్టం లేదన్న యూపీ మంత్రి అయోధ్య, మార్చి 28: అయోధ్యలోని యాగ‌శాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజఘాట్ లో బట్ బాబా ఆశ్రమం సమీపంలో ఉన్న మహాలక్ష్మి నారాయణ యాగ‌శాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద పెద్ద పందిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ ఎత్తున…

అందుబాటులోకి మరో అంతర్జాతీయ విమానాశ్రయం

– నోయిడా జేవర్లో దేశంలోనే అతిపెద్ద విమనాశ్రాయం – ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ – పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడకుండా చర్యలు న్యూదిల్లీ, మార్చి 28: మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. జెవర్ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని సరేంద్రమోదీ ప్రారంభించారు. ఈసందర్భంగా మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రాజకీయ నేతలు…

ఇరాన్ పై దాడులు నిలిపివేయాలి

– దౌత్యమార్గాలరు కేంద్రం పరిశీలించాలి – జమ్మూకాశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్, మార్చి 27: ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు మహమ్మద్ యూసుఫ్ తరిగమి తీవ్రంగా ఖండించారు. ఈ సంఘర్షణను తక్షణమే నిలిపివేసి దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని వారు కేంద్ర…

సిఎం రేవంత్ సహా పలువురు స్టార్ కాంపెయినర్లు

– నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు న్యూఢిల్లీ, మార్చి 27: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని విస్త్రతం చేస్తోంది. మూడు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఒక్కో రాష్ట్రానికి 40 మంది చొప్పున నియమించారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరితోపాటు గోవాలోని పోండా ఉప…

బాల రాముడికి సూర్య కిరణాల తిలకం

– పులకించిన భక్తజనం అయోధ్య, మార్చి 27: శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్యలోని భవ్య రామమందిరంలో అద్భుత ఘట్టం ఆవి ష్కృతమైంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ ము హూర్తంలో బాల రాముడి నుదుటిపై సూర్యకిరణాలు తిలకంలా మెరిసిపోయాయి. సైన్స్, ఆధ్యాత్మికత కలబోతగా జరిగిన ఈ సూర్య తిలకం విశేషాన్ని చూసి…

పశ్చిమాసియా యుద్దంతో ఇంధన సరఫరాలో సమస్యలు

– ప‌ర్య‌వేక్ష‌ణ‌కు రాజ్‌నాథ్‌ ‌నేతృత్వంలో కమిటీ – పెట్రో ధరలపై ఎక్సైజ్‌ ‌సుంకం తగ్గించిన కేంద్రం – పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.10 తగ్గిస్తూ ఆదేశం న్యూదిల్లీ, మార్చి 27: పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్‌, ‌క్రూడాయిల్‌ ‌సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులతో…