Category జాతీయం

మధ్య ప్రాచ్యంలో యుద్దం వేళ చైనా దూకుడు

– తైవాన్ దిశగా యుద్ద నౌకలు, విమానాల మోహరింపు తైపీ, మార్చి 16: మధ్య ప్రాచ్యంలో యుద్దంతో అంతా అటువైపు దృష్టి పెట్టగా చైనా మరోమారు తైవాన్‌పై దృష్టి సారించింది. రెండు వారాలుగా కొంత నిశ్శబ్దంగా ఉన్న చైనా సైన్యం మళ్ళీ తైవాన్ సరిహద్దుల్లో తన ప్రాబల్యాన్ని చాటుకోవడం మొదలుపెట్టింది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ…

కటక్ ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్ర‌మాదం

– ఐసీయూలో చెలరేగిన మంటలు – పదిమంది రోగుల దుర్మరణం భువనేశ్వర్, మార్చి 16 : ఒడిషా రాష్ట్రం కటక్ సిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదిమంది రోగులు దుర్మరణం చెందారు. మరో 11మంది సిబ్బందికి కూడా కాలిన గాయాలయ్యాయి. కటక్‌లోని ఎస్‌సీబీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ట్రామా…

శబరిమలలో మహిళలకు ప్రవేశం – కేరళ స‌ర్కార్‌ యూ టర్న్ ‌

– 50 ఏళ్ల లోపు వారికి అనుమతి కుదరదు – ‘సుప్రీమ్‌’‌కు నివేదన తిరువనంతపురం,మార్చి 14: 50 ఏళ్లలోపు మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంపై కేరళలోని ఎల్డీఎఫ్‌ ‌ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని ఆలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కేరళం సీఎం పినరయి విజయన్‌…

దేశంపై యుద్దప్రభావం పడకుండా చర్యలు

– గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న కాంగ్రెస్‌ ‌- దేశ ప్రయోజనాలకు భిన్నంగా ఆ పార్టీ వైఖరి – అసోం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు గౌహతి, మార్చి 14: మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం దేశంపై సాధ్యమైనంత తక్కువగా ఉండేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. అయితే ఇందుకు భిన్నంగా ఏమాత్రం బాధ్యతలేని…

పెట్రోల్‌, ‌డీజిల్‌లకు కొరత లేదు

– బాటిళ్లలో వాటిని సరఫరా చేస్తే కఠిన చర్యలు – తమిళనాడు ఘటనలో డీలర్‌షిప్‌ ‌రద్దు చేసిన కేంద్రం – పెట్రోలియం శాఖ కీలక ఆదేశాలు జారీ న్యూదిల్లీ, మార్చి 14: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందు జాగ్రత్తగా పెట్రోల్‌, ‌డీజిల్‌…

కోల్ గ్యాసిఫికేషన్‌తో విలువైన వనరుల ఉత్పత్తి

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి’ నాగ్‌పూర్, ప్రజాతంత్ర, మార్చి 14: కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ద్వారా అమోనియా, హైడ్రోజన్, అమోనియం నైట్రేట్ వంటి విలువైన వనరులను దేశీయంగా ఉత్పత్తి చేసుకునేందుకు వీలవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు కేవలం విద్యుత్ ఉత్పత్తికి…

భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు

– హర్మూజ్‌ ‌దాటి భారత్‌ ‌వైపు రాక – ఇరాన్‌ ‌సహకారంతో సురక్షితంగా నౌకాయానం -వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, మార్చి 14: భారత్‌ ‌మరో విజయం సాధించింది. గల్ఫ్ ‌నుంచి రెండు ఇంధన నౌకలను అత్యంత సురక్షితంగా దేశానికి చేరుకునేలా చేసింది. హర్మూజ్‌ ‌జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. ఈ మార్గంలో భారత…

ఇండో-అమెరికా ఒప్పందాన్ని రద్దు చేయాలి

– యూత్ కాంగ్రెస్ నిరసనలో మంత్రి సీతక్క దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 14: ఇండో-అమెరికా ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ దిల్లీలోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన నిరసన దీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు

– భారత్‌ను అనుమతించిన అమెరికా వాణిజ్య శాఖ – ఇంధన సంక్షోభానికి తెరదించే యత్నంగా వెల్లడి వాషింగ్టన్‌,‌ మార్చి 13:  ఇరాన్‌ – ఇ‌జ్రాయెల్‌, అమెరికాల ఉద్రిక్తతల నేపథ్యంలో తీవ్ర ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ప్రపంచ దేశాలకు కాస్త ఉపశమనం లభించింది. రష్యా చమురు కొనుగోలుకు స్వల్పకాలికంగా అనుమతినిస్తూ అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది.…