Category జాతీయం

జంగిల్‌ ‌రాజ్‌పై వందేళ్లయినా చర్చిస్తారు

ఆర్జేడీ గత పాలనపై మోదీ ఘాటు వ్యాఖ్యలు పాట్నా,అక్టోబర్‌24: ‌బీహార్‌లో ఆర్జేడీ ‘జంగల్‌ ‌రాజ్‌’పై మరో వందేళ్లయినా చర్చ జరుగుతూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు తమ దురాగతాలను దాచిపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా ప్రజలు క్షమించరన్నారు. ప్రతిపక్షాలది ‘మహాగఠ్‌బంధన్‌’ ‌కాదని..’లఠ్‌బంధన్‌ అం‌టే నేరస్థుల కూటమి అని విమర్శించారు. ఆ పార్టీల నేతలంతా బెయిల్‌పై…

సీఎం అభ్యర్థిగా తేజస్వీయాదవ్‌

న్యూదిల్లీ, అక్టోబర్‌23 : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తుంది. అలాంటి వేళలో సైతం విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌లో సీట్ల సర్దుబాటు ఒక్క కొలిక్కి రావడం లేదు. అయితే ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు మీడియా కథనాల ద్వారా వెల్లడి అవుతోంది. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌…

మహాకూటమి పోస్టర్‌ నుంచి రాహుల్‌ ఫొటో అవుట్‌

న్యూదిల్లీ, అక్టోబర్‌ 23 : కూటమి తరఫున సీఎం అభ్యర్థి ప్రకటన కోసం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌ పోస్టర్ల నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఫొటో మాయమవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వచ్చే నెల బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు ప్రతిపక్ష కూటమి పార్టీలు పాట్నాలోని…

అయ్యప్ప సన్నిధిలో రాష్ట్రపతి

తిరువనంతపురం,అక్టోబర్‌22: ‌కేరళ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు చేరుకున్నారు. ఇరుముడితో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆరు కాన్వాయ్‌లతో ద్రౌపది ముర్ము శబరిమలకు చేరుకున్నారు. రాష్ట్రపతి కోసం నిబంధనలు సడలించిన అధికారులు వాహనాల్లో శబరిమల చేరుకునేలా ఏర్పాట్లు చేశారు  అంతకుముందు శబరిమలకు వెళ్తున్న క్రమంలో రాష్ట్రపతి పెద్ద ప్రమాదం నుంచి…

జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి

– ఎన్నుకున్న పార్లమెంట్‌ టోక్యో, అక్టోబర్‌ 21: జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా అతివాద నేతగా పేరున్న సనే తకైచి జపాన్‌ పార్లమెంట్‌ మంగళవారం ఎన్నుకుంది. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ…

కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం

-సరైన సమయంలో దీనిపై  నిర్ణయం తీసుకుంటాం -కేంద్రహోంమంత్రి అమిత్‌ ‌షా వెల్ల‌డి పాట్నా, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 18: ‌జమ్మూ కశ్మీర్‌ ‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ పై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంత‌మైన‌ లద్దాఖ్‌ ‌విషయంలోనూ ప్రజలు లేవనెత్తిన డిమాండ్లపై కూడా మంచి…

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

-అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు -8మంది ప్రయాణికుల దుర్మరణం ముంబై, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 18: ‌మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమంది దుర్మరణం చెందారు. తొలుత ఆరుగురు చనిపోగా..ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. వీరి…

పాక్‌ ‌సరిహద్దుల్లో కేంద్ర మంత్రి బండి ‌పర్యటన

– సరిహద్దు గ్రామాల్లో వరద బాధితులకు పరామర్శ – వారిని ఆదుకుంటామని మంత్రి హామీ చండీఘడ్‌,అక్టోబర్‌ 18:‌కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌పంజాబ్‌ ‌రాష్ట్రంలోని భారత్‌-‌పాకిస్తాన్‌ ‌సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పంజాబ్‌ ‌లోని అమృత్‌సర్‌ ‌విచ్చేసిన కేంద్ర మంత్రి శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు…

జీఎస్టీ సంస్కరణలతో కొనుగోళ్ల జోరు

– అనుకున్న దానికి మించి ప్రజలకు మేలు – విూడియాతో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ న్యూదిల్లీ, అక్టోబర్‌ 18: ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల దేశంలో కొనుగోళ్లు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. తాము అనుకున్న దానికన్నా ఎక్కువగానే ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. దసరా సమయంలో ప్రజలు…