Category జాతీయం

కేర‌ళంలో యూడిఎఫ్ సెంచ‌రీ ఖాయం

– మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 31 : కేర‌ళంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్న శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సార‌థ్యంలో గ‌ల యూడిఎఫ్ 140 సీట్ల‌కు గాను 100కు పైగా సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి విశ్వాసం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న…

ఎల్‌డీఎఫ్‌తో బీజేపీ కుమ్మక్కు

– అందుకే శబరిమలపై మాట్లాడడం లేదు – మరోమారు విమర్శలు గుప్పించిన రాహుల్‌ ‌ – కేరళంలో ఉధృత ప్రచారం తిరువనంతపురం, మార్చి 31: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ ‌ప్రచారం ఉధృతం చేశారు. వరుసగా రెండోరోజు ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. అధికార అధికార లెప్ట్ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌, ‌బీజేపీపై కాంగ్రెస్‌ అ‌గ్రనేత…

బెంగాలీలను బీజేపీ అవమానిస్తోంది

– నా ముఖం చూసి మాత్రమే వోటేయండి -సెంటిమెంట్‌ ‌మాటలతో మమత ప్రచారం కోల్‌కతా, మార్చి 31: బీజేపీపై పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీని అనాగరిక పార్టీగా అభివర్ణించారు. దేశంలోని బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్‌ ‌చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలకు…

ఇరాన్‌పై యుద్దం 31వ రోజుకు

– సెకనుకు సుమారు 9.8 లక్షలు ఖర్చు చేస్తున్న అమెరికా న్యూదిల్లీ, మార్చి 31: ఇరాన్‌పై  భీకరంగా దాడి చేస్తూ విధ్వంసకర పేలుడు పదార్దాలు, క్షిపణులను అమెరికా వినియోగిస్తున్నది. చాలా ఖరీదైన ఆ ఆయుధాల వల్ల.. అమెరికా అనూహ్య రీతిలో యుద్ధం కోసం ఖర్చు చేస్తున్నది. ఇరాన్‌ ‌వార్‌ ‌కోసం అమెరికా ఖర్చు చేస్తున్న గణాంకాలను…

హర్మూజ్‌పై ఇరాన్ పట్టు బిగింపు

– ఇటు వెళ్లే నౌకలకు గరిష్ఠంగా రూ.18.90 కోట్ల టోల్ టెహ్రాన్, 31: చమురు రవాణాలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయడానికి ఆ దేశ పార్లమెంట్ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. హర్మూజ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో…

కాళేశ్వరంతో లక్షకోట్లు ప్రజాధనం వృధా

– రాజ్యసభలో కేంద్ర మంత్రి పాటిల్‌ ‌వ్యాఖ్యలు న్యూదిల్లీ, మార్చి 30: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌ ‌శక్తి మంత్రి సి.ఆర్‌.‌పాటిల్‌ ‌సోమవారం రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారని మండిపడ్డారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్‌, ‌డిజైన్‌ ‌లోపాలే కారణమని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ…

చర్చల ద్వారా సమస్యల పరిష్కారం

– ప్రజలను చంపేవారు దేశ భక్తులు ఎలా అవుతారు – సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టులు – నక్సల్స్ పై హోం మంత్రి అమిత్ షా న్యూదిల్లీ, మార్చి 30: చర్చల ద్వా రానే ఏ సమస్యకైనా పరిష్కారం సాధ్యమని.. తుపాకులతో కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రజలను చంపేవారు దేశ…

మార్పు కోసం ఓటు – కాంగ్రెస్‌తోనే భవిష్యత్తు

– పదేళ్ళ ఎల్‌డిఎఫ్ పాలనకు ముగింపు పలకాలి – కేరళంలో మార్పు కోసం యుడిఎఫ్‌ను గెలిపించాలి – రాహుల్‌తో బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: కేరళం ప్రజలారా.. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. పదేళ్ల ఎల్‌డిఎఫ్ అసమర్ధ పాలనకు ముగింపు పలకండి.. అవినీతి పాలనను అంతం చేయండి..…

రూపాయి ఢమాల్

– ఆల్ టైం కనిష్ఠానికి.. – పెరుగుతున్న చమురు ధరలే కార‌ణం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్, మార్చి 30: భారతీయ రూపాయి అమెరికా డాలర్ మారకం  రూ.95.45 ను మించిపోయి రికార్డు తక్కువ స్థాయికి చేరింది. భారతీయ రూపాయి సోమవారం మూడో రోజు వరుసగా దిగజారి  రికార్డు  స్థాయికి చేరింది. బ్యాంకుల విదేశీ మారక…