Category జాతీయం

వందేమాతర గీతం జాతీయవాద జ్వాలను రగిలిస్తోంది

– కేంద్ర మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ,నవంబర్‌7: వందేమాతరం గేయానికి 150 ఏళ్లు నిండాయి. స్వాతంత్య్రోద్యమంలో ఆ గేయం ప్రజల్లో ఎంతో స్పూర్తి నింపింది. అయితే ఆ గేయం దేశ ప్రజల్లో ఇప్పటికీ నిరంతరం జాతీయవాద జ్వాలను రగిలిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. దేశ ఐక్యత, దేశభక్తి, యువతలో…

నాకే లైంగిక వేధింపులు ఎదురైతే..

– ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? : మెక్సికో అధ్యక్షురాలు న్యూదిల్లీ, నవంబర్‌ 6: మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా సీన్‌బామ్‌ నడి రోడ్డుపై లైంగిక వేధింపులకు గురయ్యారు. అధ్యక్ష భవనం సమీపంలో మిచొకాన్‌లో మంగళవారం పౌరులతో మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి బహిరంగంగా తాకుతూ ఆమెను ముద్దుపెట్టుకోవడానికి…

హర్యానాలోనూ వోటు చోరీ జ‌ర‌గ‌లేదు

– రాహుల్‌ ‌వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం – ఎస్‌ఐఆర్‌కు అనుకూలమో.. కాదో చెప్పాలని వ్యాఖ్య న్యూదిల్లీ, నవంబర్‌ 5:  ‌హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పును బీజేపీ తారుమారు చేసిందని, 25 లక్షల వోట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్‌ ఎం‌పీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషన్‌ ‌తోసిపుచ్చింది. ఆయన…

యూపీ మిర్జాపూర్‌ స్టేషన్‌లో ఘోర ప్రమాదం

– ట్రాక్‌పై దిగిన యాత్రికులను ఢీకొన్న రైలు – ఆరుగురు దుర్మరణం లక్నో, నవంబర్‌ 5: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మిర్జాపుర్‌లో బుధవారం ఉదయం పట్టాలు దాటుతున్న యాత్రికులను ఓ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. కార్తీక‌ పౌర్ణమి నేపథ్యంలో మహిళా యాత్రికులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి…

బీహర్‌లో ఎన్డీయే కూటమి విజయం ఖాయం

– మరోమారు ప్రజలు పట్టం కట్టబోతున్నారు – ప్రజల్లో మార్పు గమనించానన్న మోదీ న్యూదిల్లీ, నవంబర్‌ 5: బీహార్‌లో గత ఇరవై ఏళ్లలో కనీవినీ ఎరుగని విజయాన్ని ఎన్డీయే ఈసారి సాధించబోతోందని, ఓటర్లు ఆ మేరకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మరోమారు ఎన్‌డీఏదే బీహార్‌ అని అన్నారు. ప్రజల్లో కనిపిస్తున్న…

రాజస్థాన్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం

– తాగి ట్రక్‌ ‌నడిపిన డ్రైవర్‌ -‌ ప్రమాదంలో 10మంది పైగా దుర్మరణం జయపుర, నవంబర్‌ 3: ‌వరుస రోడ్డు ప్రమాదాలతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలో ఓ టెంపో కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న…

ముంబైలో 20మంది పిల్లల నిర్బంధం

– విడిపించే క్రమంలో పోలీస్‌ ‌కాల్పుల్లో వ్యక్తి మృతి ముంబై,అక్టోబర్‌ 30:  ఒక వ్యక్తి సుమారు 20 మంది పిల్లలను స్టూడియోలో నిర్బంధించాడు. తన డిమాండ్ల కోసం కొందరితో మాట్లాడాలంటూ వీడియో రిలీజ్‌ ‌చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు పోలీస్‌ ‌కాల్పుల్లో ఆ వ్యక్తి మరణించాడు. ముంబైలో ఈ సంఘటన…

మరో రూ.2వేలు తగ్గిన పసిడి ధరలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పదిహేను రోజుల క్రితం రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర, ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాల వల్ల బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గత రెండు వారాల్లో పసిడి భారీగా తగ్గింది. ఈ…

8‌వ వేతన సవరణ సంఘంతో గొప్ప నిర్ణయం

కేబినెట్‌ ‌నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హర్షం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ‌కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ దిశగా కేంద్ర కేబినెట్‌ ‌తీసుకున్న కీలక నిర్ణయంపై కేంద్రమంత్రి జీ. కిషన్‌ ‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 8వ వేతన సవరణ సంఘం విధివిధానాలను ఆమోదించినందుకు కేంద్ర కేబినెట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన…