Category జాతీయం

కోల్ సేతు విండోకు కేంద్రం ఆమోదం

– కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ‌ మంత్రి జి.కిషన్ రెడ్డి  హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: దేశంలోని బొగ్గు, గనుల రంగంలో ప్రధాన. మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఫలితంగా గనుల రంగంలో సమూల మా ర్పులు జరిగాయని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ‌ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు.…

లోకాయుక్త అమలులో విఫలం

– మరోమారు దీక్షకు అన్నా హజారే నిర్ణయం – స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో 30న దీక్ష పుణె, డిసెంబర్ 12: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే మరోమారు నిరాహార దీక్షకు సిద్దమవుతున్నారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో జనవరి 30న నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే వెల్లడించారు. చాలా కాలంగా…

ఇండిగో వ్యవహారంపై సీసీఐ దృష్టి

– సుమోటోగా విచారణకు సిద్ధం న్యూదిల్లీ, డిసెంబర్‌ 12:‌విమానాల రద్దుతో దేశీయ విమాన రంగంలో కలకలం రేపిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ‌సంస్థపై కాంపిటీషన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (సీసీఐ) దృష్టి సారించింది. మార్కెట్‌లో న్యాయబద్ధమైన పోటీకి సంబంధించి ఇండిగో ఏవైనా నిబంధనలు ఉల్లంఘించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చేందుకు ప్రాథమిక పరిశీలన ప్రారంభించింది. జాతీయ డియా…

రెండు దశల్లో జన కుల గణన

– రూ.11,718 కోట్లను కేటాయించిన కేంద్రం – డిజిటల్‌ ‌జనగణన చేపట్టాలని నిర్ణయం – పూజ్య బాపు గ్రామీణ్‌ ‌రోజ్‌గార్‌ ‌యోజనగా ఉపాధి హామీ పేరు – బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన రూ.6,వేల నుంచి రూ.10వేలకు పెంపు – పీఎం ఆవాస్‌ ‌యోజన…

శివ్‌రాజ్‌ పాటిల్‌ మృతి దేశానికి, కాంగ్రెస్‌కు తీరని లోటు

– సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి సీతక్క సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: నైతిక విలువలు.. హుందాతనంతో రాజకీయాలు నెరిపిన పెద్ద మనిషి శివరాజ్‌ పాటిల్‌ మృతి దేశానికి, కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి ప్రస్థానం…

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శివరాజ్‌పాటిల్‌ కన్నుమూత

– ఎమ్మెల్యేగా, ఎంపీగా, మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ స్పీకర్‌గా సేవలు – సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు ముంబై, డిసెంబర్‌ 12: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శివరాజ్‌ పాటిల్‌ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శివరాజ్‌…

నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన ‘సర్‌ ‌’ ప్రక్రియ

– కొన్ని రాష్ట్రాల్లో పొడిగించిన ఎన్నికల సంఘం న్యూదిల్లీ, డిసెంబర్‌ 11: ‌తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న వోటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఎన్నికల సంఘం తాజా అప్‌డేట్‌ ఇచ్చింది. వీటిలో తమిళనాడు, గుజరాత్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌సహా అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవుల్లో ఈ గడువును పొడిగించింది.…

చైనా సరిహద్దు వెంట ఘోర రోడ్డు ప్రమాదం

– లోయలో పడ్డ ట్రక్కు.. 22మంది దుర్మరణం – లస్యంగా వెలుగు చూసిన ఘటన న్యూదిల్లీ,డిసెంబర్‌11: ‌అరుణాచల్‌‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండో – చైనా సరిహద్దు వెంబడి ఉన్న హుయులియాంగ్‌ – ‌చగ్లగామ్‌ ‌రహదారిపై ఈ ఘటన జరిగింది. అస్సోంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన రోజువారీ కూలీలను తీసుకు వెళ్తున్న ఓ ట్రక్కు…

వంటింటి సామాన్లతో సిద్దంగా ఉండండి

– మహిళలకు బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ పిలుపు కోల్‌కతా, ప్ర‌జ‌తంత్ర‌, డిసెంబర్‌11: ‌పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకురాలు మమతా బెనర్జీ  మరోమారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఆమె ఆందోళన చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఈసీ ‘బీజేపీ కమిషన్‌’‌గా మారిందని, దిల్లీ నుంచి వొచ్చిన సూచనల ప్రకారం నడుచుకుంటోందని ఆరోపిస్తున్నారు.…