Category ముఖ్యాంశాలు

పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు

– శంషాబాద్ నుంచి పలు విమానాల రద్దు హైదరాబాద్, మార్చి 2: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు రద్దయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం కారణంగా విమానాయన సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానాలు…

మోదీ దుర్మార్గాలపై యుద్దం చేయాలి

– ఇరాన్ లాంటి దుస్థితి భారత్‌కు రాకూడదు – మోదీ తీరుతో ప్రమాదంలో దేశ పరిస్థితి – వికారాబాద్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ – శంషాబాద్‌లో రాహుల్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ వికారాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ…

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

– ఆకాశంలో కనిపించనున్న బ్లడ్‌మూన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి2 : సంపూర్ణ చంద్రగ్రహణంతో మంగళవారం రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ’బ్లడ్‌మూ న్‌’ కనువిందు చేయనుంది. మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్‌మూన్ దశ ప్రారంభం కానుండ‌గా దీని ప్రభావం 4.34 గంటల నుంచి మొదలవనుంది. దీన్ని చూడాలంటే సూర్యాస్తమయం వరకు…

పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి

– బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష – పెద్ద ఎత్తున తరలివచ్చిన రిటైర్డు ఉద్యోగులు, టీచర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ‌చందర్ రావు అధ్యక్షతన నిరాహార దీక్ష సోమవారం…

ఇరాన్ సుప్రీం లీడర్‌  అయతొల్లా అలీ ఖమేనీ మృతి  

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్‌పై జరిగిన దాడుల వల్ల దశాబ్దాలుగా దేశ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని ఇరాన్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇజ్రాయెల్ మరియు అమెరికాకు ఉమ్మడి ప్రత్యర్థిగా గుర్తింపు పొందిన ఖమెనీ మరణం దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే సంఘటనగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని…

కోచ్‌ ‌ఫ్యాక్టరీ క్రెడిట్‌ ఎవరిది ?

Kazipet Coach Factory

 ఎవరికి వారే మాదంటే మాదేనని ప్రచారం 80 శాతం స్థానిక కోటాపై పెరుగుతున్న డిమాండ్ అట్టడుగున పడిపోయిన ఓ చారిత్రక పోరాట ఫలితం!   ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) త్వరలో ప్రారంభం కానున్న కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ (Kazipet Coach Factory) క్రెడిట్‌ ‌తమదంటే తమదని కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌లు పోటీపడుతున్నాయి.…

సిరిసిల్ల‌లో రూ.101కే ద‌హ‌న సంస్కారాలు

Rs 101 Cremation Scheme

12 అంశాల ప్ర‌జాసంక్షేమ అజెండాకు ఆమోదం మున్సిప‌ల్ మొద‌టి సాధార‌ణ స‌మావేశం స‌హ‌క‌రించిన స‌భ్యుల‌కు ఛైర్‌ప‌ర్స‌న్ కృత‌జ్ఞ‌త‌లు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఫిబ్రవరి28:  సిరిసిల్ల‌లో రూ.101ల‌కే ద‌హ‌న‌సంస్కారాలు (Rs 101 Cremation Scheme) నిర్వ‌హించే నూత‌న ప‌థ‌కానికి సిరిసిల్ల మున్సిప‌ల్ స‌మావేశం ఆమోదం తెలిపింది. గ‌తంలో ఈ ప‌థ‌కం అమ‌ల్లో వున్న‌ప్ప‌టికీ కార‌ణాంత‌రాల‌వ‌ల్ల మ‌ధ్య‌లో నిలిపేశారు.…

Sharada Peetham | శారద పీఠం భూములు కొనసాగింపు

Kokapet Sharada Peetham Land Issue

జలమండలికి కేటాయింపులు రద్దు అధికారులపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర : కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర…

పేలుడు ఘటన తరవాత యజమాని పరార్‌

Mecca Bus Accident Compensation

మదీనా బస్సు ప్రమాద మృతులకు అండ వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం 44మందికి రూ.5 లక్షల చొప్పున సాయం అందచేత సచివాలయంలో బాధిత కటుంబాలకు నేరుగా చెక్కులు ప్రభుత్వం అండగా ఉంటుంది స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర : మక్కా యాత్రలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం…