Category ముఖ్యాంశాలు

ఎండోమెంట్స్ డైరెక్ట‌ర్ కార్యాలయంలో “ధర్మవాణి” కార్యక్రమం ప్రారంభం

Dharmavani Program

 ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హ‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28:  తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖలోని సమస్యల పరిష్కారార్థం ప్రత్యేక కార్యక్రమం “ధర్మవాణి”  (Dharmavani Program) ని  ఎండోమెంట్స్ డైరెక్టర్ హనుమంత రావు శ‌నివారం ప్రారంభించారు. శాఖలోని ఎవరైనా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి డైరెక్టర్ కార్యాలయంలో. ఉద్యోగులు,…

మహిళా పోలీసుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త దిశానిర్దేశం

CM Revanth Reddy

రెండు ప్రత్యేక పుస్తకాల ఆవిష్కరణ! హైదారాబాద్, ప్రజాతంత్ర  :  తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా, వారికి వృత్తిపరంగా అత్యున్నత సౌకర్యాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక అడుగులు వేశారు. శుక్రవారం అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రెండు ముఖ్యమైన…

రెండో దశ పూడిక తీత పనులు వెంట‌నే ప్రారంభించాలి

Minister Uttam kumar Reddy

కడెం ప్రాజెక్ట్ లో పూడిక తీత విజయవంతం నీటి సామర్ధ్యం పెంపున‌కే పూడిక తీతకు శ్రీకారం ప్రాజెక్టుల్లో పూడిక‌వ‌ల్ల నీటి నిలువ సామర్ధ్యం పడి పోయింది వర్షాకాలనికి ముందే పూడిక తీత పనులు పూర్తి చేయాలి ఆధునిక ప‌రిజ్ఞానంతో పూడిక‌తీత ప‌నులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27:  మట్టితో పేరుకు…

తుపాకీ సిద్ధాంతం ఇక చెల్లదు..

Maoist Leaders

జనజీవన స్రవంతిలోకి రావడమే మార్గం! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మావోయిస్టు మాజీ అగ్రనేతల కీలక భేటీ రివార్డులు, ఇల్లు, ఉద్యోగంపై సీఎం హామీ.. త్వరలో బహిరంగ లేఖ విడుదల: మాజీ మావోయిస్టు దేవ్‌జీ సంచలన వ్యాఖ్య‌లు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27 : రాష్ట్ర  రాజకీయ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీ…

Excise Constable Transfers | త్వ‌ర‌లోనే ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు

Excise Constable Transfers

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల స‌హాయం ఒక‌రోజు పింఛ‌ను మొత్తం రూ.2.80ల‌క్ష‌లు అంద‌జేత‌ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 27  : విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అండగా నిలిచింది. అసోసియేషన్ సభ్యులు తమ ఒక రోజు పెన్షన్…

పేద‌లే మా ప్ర‌భుత్వ పేటెంట్‌

– వెలుగుమెట్ల‌లో 2023లో ఇళ్లు కూల‌గొట్టింది బీఆర్ఎస్‌ ప్ర‌భుత్వ‌మే – బాధితుల‌కు ఇంటి స్ధ‌లం, ఇళ్లు ఇచ్చే బాధ్య‌త మాది – కేసీఆర్ అండ్‌ కో విష ప్ర‌చారం – వ‌రుస ఎన్నిక‌ల్లో ఓడిపోతున్నా మారని బీఆర్ఎస్ వైఖ‌రి – కాళేశ్వ‌రం ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతికి బీజేపీ స‌హ‌కారం – కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి –…

భూభార‌తి పేరుతో కాంగ్రెస్ మార్క్ అవినీతి

– రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించారు – నిషేధిత భూముల‌ను ఆన్‌లైన్‌లో పెట్ట‌డంలేదు – హైకోర్టు మొట్టికాయ‌లు వేసినా ఫ‌లితం లేదు – ఎల్ఆర్ఎస్ పేరుతో ముక్కుపిండి వ‌సూళ్లు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 26: రెవెన్యూ సదస్సుల పేరిట రైతులు పెట్టుకున్న 8.68 లక్షల దరఖాస్తులను పది నెలలైనా…

‘భారతీయ విద్యాభవన్‌ ‌తరహాలో స్కూళ్లు

– మౌలిక వసతులతో పాటు..బ్రేక్‌ఫాస్ట్ ‌- విజయ డెయిరీ ద్వారా అవసరమైన పాల సరఫరా – రవాణా కోసం ఎలక్ట్రిక్‌ ‌బస్సుల వినియోగం – ప్రైవేట్‌ ‌స్కూళ్ల ఫీజులకు కళ్లెం వేసేలా చర్యలు – విద్యారంగంపై సమీక్షలో సిఎం రేవంత్‌ ‌కీలక ఆదేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: కోర్‌ అర్బన్‌ ‌రీజియన్‌లో ప్రభుత్వ స్కూల్స్‌లో…

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఇళ్ల తొలగింపు

– పేదల కోసం సుప్రీం కోర్టుకైనా వెళ్లి కొట్లాడతాం – మా ప్రభుత్వంలో ఇళ్లు కట్టిస్తాం.. కేసీఆర్‌ మాట ఇచ్చారు – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ – ఖమ్మం భూదాన్ భూముల బాధితులకు భరోసా ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ‘దలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సింది పోయి ఉన్న ఇళ్లను కూల్చివేయడమేనా ఇందిరమ్మ…