Category ముఖ్యాంశాలు

పెద్దల కోసం పేదలు బ‌లి!

– రూ.500 కోట్ల భూదాన్ భూములు – అస‌లు భూదాన్ భూములు 62ఎక‌రాలు –  కానీ 31 ఎక‌రాలు మాత్ర‌మే ప్ర‌స్తావించ‌డం విశేషం – మిగిలిన 31 ఎక‌రాలు ఓ మంత్రి బంధువుల క‌బ్జాలో.. – పుష్క‌ర‌కాలంగా అధికార్ల నిర్ల‌క్ష్యం – తుమ్మ‌ల‌-పొంగులేటి మధ్య కూల్చివేతల చిచ్చు – ఖమ్మంలో రోజుకొక ఉత్కంఠ ఖమ్మం, ప్రజాతంత్ర,…

భూదాన్ భూముల్లో ఇళ్లన్నీ నేలమట్టం

– రెండో రోజూ కొనసాగింపు ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధి లోని 147,148,149 సర్వే నెంబర్లలో దాదాపు 21 ఎకరాల 7 కుంటల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు బుధవారం కూడా జరిగింది. రెవెన్యూ, పోలీసులు, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో మంగళవారం కూల్చ‌గా మిగిలిన ఇళ్లన్నింటినీ బుధవారం…

స్పీకర్ కోర్టులో మరో ఇద్దరి భవితవ్యం

– కడియం, దానంలపై తుది విచారణ – 27, 28వ తేదీల్లో విచారణకు సిద్ధం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవ హారం కీలక దశకు చేరుకొన్నది. ఇప్పటికే 8 మంది విషయంలో స్పీకర్ స్పష్టమైన తీర్పును ఇచ్చారు. వీరు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తీర్పును ఇచ్చారు. ఇప్పుడు మరో…

రేవంత్ ఏ ప‌నిచేసినా రియ‌ల్ ఎస్టేట్ కుట్ర‌

– మూసీ సుంద‌రీక‌ర‌ణ అవ‌స‌ర‌మే – అందుకోసం ఇళ్ల‌ను కూల‌గొడ‌తామంటే ఒప్పుకోం – హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేసీఆర్ య‌త్నించారు – రేవంత్ హ‌యాంలో కూల్చిన ఇళ్లు, కూలిన బ‌తుకులే – గాంధీ విగ్ర‌హం కోసం అపార్ట్ మెంట్‌ను కూల‌గొట్ట‌డం అన్యాయం – అపార్ట్ మెంట్వాసుల‌కు అండ‌గా వుంటాం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు…

ఇంటర్‌ ‌పరీక్షలు ప్రారంభం

–  క్షుణ్ణంగా త‌నిఖీ చేసి పంపిన అధికారులు – ఐదు నిమిషాలు దాటితే అనుమ‌తించ‌ని అధికారులు – ఆల‌స్యంతో కొన్నిచోట్ల ప‌రీక్ష రాయ‌లేక‌పోయిన విద్యార్థులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి 25: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ‌పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఫస్టియర్‌ ‌పరీక్షలు ప్రారంభం కాగా విద్యార్థులు త‌మ‌కు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు.…

అరాచకాలను సహించేది లేదు

– మా నేతలను జైలులో పెడితే భయపడబోం – నీకూ అదే గతి పట్టక తప్పదు రేవంత్‌.. – కేటీఆర్ హెచ్చ‌రిక‌ ‌- జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ‌ ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24: ఆదిలాబాద్‌ ‌జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పరామర్శించారు.…

గణపతి ఆచూకీ కనుగొన్న పోలీసులు

– నేపాల్‌లో ప్రవాసంలో ఉన్నట్లు గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కొన్ని దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీని నడిపించిన ఆగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ లభ్యమైంది. కొన్నేళ్లుగా పొరుగునున్న నేపాల్‌లో ఆయన మకాం వేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. అయితే గణపతిని…

రెండేళ్లుగా దేవాదుల నుంచి ఒక్క ఎకరా పారలేదు

– నత్తనడకన వరంగల్‌ ‌సూపర స్పెషాలిటీ నిర్మాణం – అసెంబ్లీలో మైక్‌ ‌కట్‌ ‌చేయకుండా చర్చించడానికి సిద్దం – వరంగల్‌ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో దేవాదుల నుంచి  ఒక్క ఎకరా భూమినీ సేకరించలేదని, సాగునీరూ అందించలేదని మాజీ మంత్రి హరీశ్‌…

మావోయిస్టు ‌పార్టీకి భారీ దెబ్బ

– డిజిపి ఎదుట లొంగిన ప్రధాన  నేతలు – లొంగిన వారిలో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, జగన్‌, ‌గంగన్న – 40 ఏళ్ల అజ్ఞాతానికి వీడ్కోలు పలికిన మావోయిస్టులు – వారిపై ఉన్న రివార్డును అందిస్తామన్న డిజిపి – ఇక 11మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24: తెలంగాణలో నలుగురు…