Category ముఖ్యాంశాలు

కుట్ర‌లు చేసినా క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ గెలుచుకున్నాం

– భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆశీస్సులే ఈ విజ‌యానికి కారణం – హిందూ స‌మాజానికి ఏ ఆప‌ద వ‌చ్చినా అండ‌గా నిల‌బ‌డ‌తా – ఆల‌యాల‌పై దాడులు కొన‌సాగడం దారుణం – క‌రీంన‌గ‌ర్‌లో ముస్లిం మ‌హిళ‌లు బీజేపీకి ఓట్లేశారు – 2028లో పార్టీని అధికారంలోకి తేవాలి – కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24:…

టెన్త్, ఇంటర్ పరీక్షలకు 5 నిమిషాల వరకు అనుమతి

– సీఎస్ రామకృష్ణారావు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్, ఎస్ఎస్‌సీ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష ప్రారంభం తర్వాత ఐదు నిమిషాల వరకు హాజరయ్యేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్…

పట్టాలు ఇచ్చిన చేతులే ఇళ్లు పీకేస్తున్నాయ్‌

– పేద‌ల‌పై పెద్ద‌ల‌ దాష్టీకం – చుట్టూ బారికేడ్లు కట్టి ఎవరూ రాకుండా ఆంక్షలు – తెల్లవారుజామునుంచే పోలీసుల పదఘట్టనలు – బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతల కొనసాగింపు – వీరి కాలనీ చుట్టూ పెద్దల భూములుండడమే శాప‌మా? ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: వైరా-ఖమ్మం ప్రధాన రహదారిలో కలెక్టరేట్‌కు కనుచూపు మేరలో ఉన్న ఆ భూమి…

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం

– పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం – హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు వర్షం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపం చూపినప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బుపట్టి చల్లని గాలులు వీచడంతో నగరంలో…

గౌరవెల్లి ప్రాజెక్టుకు లీగల్‌ ‌సమస్యలు

– ప్రాజెక్టు ఆలస్యానికి అదే కారణం – సచివాలయంలో సమీక్షించిన మంత్రులు ఉత్తమ్‌, ‌పొన్నం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: అనేక కారణాలు, లీగల్‌ ‌సమస్యల వల్ల గౌరవెల్లి ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌…

కామారెడ్డిలో తగ్గని ఉద్రిక్తత

– ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి అస్వస్థత – పరీక్షించిన వైద్యులు.. విశ్రాంతి తీసుకోవాలని సూచన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కామారెడ్డిలో ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ ఎమ్మెల్యే కె.వెంకట రమణారెడ్డి సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండుమూడు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ పరిణామాల ఒత్తిడి నేపథ్యంలో ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన గృహ నిర్భంధంలో…

రేవంత్‌వి డైవర్షన్‌ ‌పాలిటిక్స్

– డ్రామాలతో కాలం గడుపుతున్న సిఎం రేవంత్‌ ‌- మండిపడ్డ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ ‌సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: సీఎం రేవంత్‌ ‌రెడ్డి డైవర్షన్‌ ‌పాలిటిక్స్ ‌చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ ‌విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికలు మొత్తాన్ని ఒక డ్రామా నడిపించారని అన్నారు. తెలంగాణ భవన్‌లో మెతుకు ఆనంద్‌తో కలిసి ఆయన…

కీలక ముందడుగు

– అనాధల ఉపాధిలో ప్రభుత్వం, పరిశ్రమల భాగస్వామ్యానికి శ్రీకారం – ప్రభుత్వం, జీఎంఆర్ ఏరో అకాడమి, ఫిక్కి ఒప్పందాలు – అంగడీ టీచర్లకు అజీమ్ ప్రేమ్ జీ పాఠాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: అనాధ పిల్లల నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, అంగన్‌వాడీ టీచర్ల వృత్తి నైపుణ్యాభివృద్ధి దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు…

రాహుల్ ప్రధాని అయితేనే వాటికి పరిష్కారం

– కాంగ్రెస్‌ను కనుమరుగు చేయాలని బీజేపీ యత్నం – ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలోని రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధానమంత్రిని చేసేవరకు రెండు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి…