Category ముఖ్యాంశాలు

పనితీరే కలెక్టర్లకు గీటురాయి

– 6 నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక – జూన్ 12 వరకు ఐదు దశల్లో కార్యక్రమం – 99 రోజుల కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలి – కార్యాచ‌ర‌ణ పూర్త‌య్యేవ‌ర‌కు కలెక్టర్లు జిల్లా వీడొద్దు – మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సకాలంలో బిల్లుల చెల్లింపు – కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి…

విద్యుత్‌ ‌వినియోగంలో అరుదైన మైలురాయి

– వేసవి ప్రారంభంలోనే 18,139 మెగావాట్ల  గరిష్ఠ విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌- పటిష్ట విద్యుత్‌ ‌విధానం అవలంబించడంతోనే సాధ్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: విద్యుత్ డిమాండ్‌ను నెరవేర్చే అంశంలో రాష్ట్రం మరోసారి తన ప్రగతిని చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను…

భారత్‌కు క్షేమంగా చేరుకున్న సింధు

– బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన స్టార్ షట్లర్ బెంగళూరు, మార్చి 3 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. ఆమె మంగళవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగారు. మంగళవారం నుంచి జరగనున్న ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కోసం గత వారం ఇంగ్లాండ్ బయల్దేరిన…

రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేత‌ల జేబులు ఫుల్

– అప్పు పైనే తెలంగాణ ఆధారం – ప్రతి పనికీ కేంద్ర రుణాల కోసం చూడ‌డ‌మే – ఖజానా ఖాళీ పేరుతో హామీలకు ఎగనామం – ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి – సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి శ్వేతపత్రం…

సూర్యాపేట జిల్లా ఈ-వేలంలో భారీగా అవినీతి

– వెంటనే మైనింగ్ ప్రక్రియ ఆపాలి – సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: సూర్యా పేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని,టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సుమారు 1,100…

ఇగోలు పక్కనపెట్టి పనిచేయండి

– ఒక్కొక్కరు మరో పదిమంది లీడర్లను తయారు చేయాలి – మార్షల్ ఆర్ట్స్  ‌రూపంలో క్లాస్‌ ‌చెప్పిన రాహుల్‌ ‌గాంధీ – రాహుల్‌ను ప్రత్యేకంగా కలిసిన మంత్రి సీతక్క వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: ఇగోల కంటే పార్టీ ముఖ్యమని రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు..…

కూల్చివేత‌ల‌పై రాజ‌కీయ‌ దుమారం

– రియ‌ల్ వ్యాపారుల జోలికెళ్ల‌లేదు – ఇద్ద‌రు మంత్రులు అభాసుపాలు – భూదాన్ భూముల ధ‌ర‌లు పెర‌గ‌డంతో బ‌డాబాబుల క‌న్ను – ఒక మంత్రి బంధువు క‌బ్జాలో 31 ఎక‌రాలు? – ఎక‌రం ఖ‌రీదు రూ.10కోట్లు ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో 600 నివాసాల…

ఇరాన్‌ ‌దాడులతో బిక్కుబిక్కుమంటన్న దుబాయ్‌

‌- వరుస డ్రోన్‌ ‌దాడులతో ప్రజల్లో భయాందోళనలు అబుదాబి, మార్చి 2:  పర్యాటకులు, ధనవంతులు, వ్యాపారాలకు స్వర్గధామంగా గుర్తింపు పొందిన దుబాయి నగరం ఇరాన్‌ ‌ప్రతీకార దాడులతో వణికిపోయింది. శనివారం నుంచి క్షిపణులు, డ్రోన్లతో వరుస దాడులు చేస్తున్న ఇరాన్‌.. ఆదివారం కూడా దాడి చేసింది. ఈ దాడులను సమర్ధంగా తిప్పికొట్టామని దుబాయి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ…

మహిళా భద్రత, సాధికారతకు సమగ్ర కార్యాచరణ

– పలు కీలక శాఖలతో మంత్రి సీతక్క విస్తృత సమీక్ష – అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మరిన్ని వరాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: మహిళా భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాక మౌలిక వసతులు, సాంకేతికత, అవగాహన, పర్యవేక్షణ, బాధ్యతాయుత పరిపాలనల సమన్వయంతో చూడాల్సిన అవసరం ఉందని మహిళా శిశు సంక్షేమ…