Category ముఖ్యాంశాలు

రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

భారత సైన్యానికి యువత నైతికంగా మద్దతివ్వాలి విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్ పై డిప్యూటీ సీఎంతో కలిసి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7: రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు…

అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ పోస్టర్ ఆవిష్కరణ

Arunodaya Samskruthika Samakhya

హైదరాబాద్, ప్రజాతంత్ర : మే 12న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ఏసీఎఫ్) 50 వసంతాల పరిపూర్తి స్పూర్తి సభలను హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు అరుణోదయ సంస్కృతిక సమాఖ్య (Arunodaya Samskruthika Samakhya) రెండు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క అన్నారు. 1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు జంపాల…

మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు సందర్శించనున్న గ్రామీణ పర్యాటక ప్రదేశాల ప్రత్యేకతలు ఇవే

Miss World 2025

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 :  మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీల నిర్వహణతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యత ను ప్రపంచానికి తెలుపడంతో పాటు తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలను ప్రపంచ పటంలో…

ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దు..

Operation Sindoor

అప్రమత్తంగా ఉండండి దిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : ఆపరేషన్ సింధూర్ ( Operation Sindoor) నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. బుధవారం ఈ మేరకు…

సైనిక పాటవాలనికి ఒక భారతీయుడిగా గర్విస్తున్నా.. : కేసీఆర్

Operation Sindoor

‘‘ భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా  గర్వపడుతున్నానని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు (KCR) తెలిపారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో వున్నా… ఏ దేశంలో వున్నా..ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదని పేర్కొన్నారు.. ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని స్పష్టం చేశారు. భారత…

తెలంగాణ -చత్తీస్ ఘడ్ సరిహద్దున కర్రెగుటల్లో భారీ ఎన్ కౌంటర్ .

 22 మంది మావోయిస్టులు  మృతి భద్రాచలం, ప్రజాతంత్ర,మే 07 : తెలంగాణ చత్తీస్ ఘడ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా, ఊసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట లో కేంద్ర బలగాలు గత రెండు వారాలుగా విస్తృతంగా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఆప రేషన్ కగార్’గా కొనసాగు తున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా పిఆర్పీ ఎప్…

భారత సాయుధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం..

Operation Sindoor

ఆపరేషన్‌ సింధూర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నేపథ్యంలో రాష్ట్ర సర్కారు వెంటనే అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపుదాడులు కొనసాగుతున్న తరుణంలో, హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి…

ఆపరేషన్ సిందూర్..భారత వైమానిక దాడులు 

ఫోటో : భారత వైమానిక దాడుల్లో ధ్వంసమైన పాకిస్థాన్ ఆధీనం లోఉన్న ముజాఫరాబాద్ లోని భవనం ..npr.org సౌజన్యంతో  పీఓకే లో ఉగ్రస్థావరాలు ధ్వంసం భారత సైన్యం పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై బుధవారం తెల్లవారు జామున మిస్సైల్ దాడులు చేసింది. ఈ దాడులు ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని…

కేసీఆర్‌ అప్పు.. ‌తెలంగాణ భవిష్యత్తుకు ముప్పు

బిఆర్‌ఎస్‌ అభివృద్ధి గాలి బుడగ అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు నాటి ఆర్టీసీ సమ్మెతో ఎంతో మంది చనిపోయారు కెసిఆర్‌ ‌నిర్వాకంతోనే నెలకు 6వేల కోట్లు వడ్డీ కడుతున్నాం కెటిఆర్‌ ‌వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీతక్క, చామల హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 6: గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని…