Category ముఖ్యాంశాలు

పేదలకు ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం

ఇందిరమ్మ రాజ్యంతోనే సొంతింటి కల సాకారం రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోయ తెగకు చెందిన కుటుంబంతో భోజనం చేసిన మంత్రి చర్ల, ప్రజాతంత్ర, మే 7 : రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రం మొత్తం పూర్తిస్థాయిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రెవెన్యూ…

తెలంగాణ టూరిజానికి కొత్త పుంతలు..

గ్రామీణ పర్యాటకంపై సర్కారు స్పెషల్ ఫోకస్ మిస్ వరల్డ్ ఈవెంట్ షెడ్యూల్ లో కంటెస్టెంట్లకు ఫీల్డ్ టూర్ అందాల పోటీలతో పల్లెలకు ప్రపంచవ్యాప్త ప్రచారం గ్రామీణ పర్యాటక వృద్ధికి ఊతమిచ్చేలా కార్యక్రమాలు హైదరాబాద్. ప్రజాతంత్ర, మే 7 : తెలంగాణ పర్యాటకాన్ని ప్రగతి పథకంలో నడిపించేందుకు రాష్ట్ర సర్కారు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. మిస్…

మనమంతా సైన్యం వెంటే ఉందాం..

ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావు లేదు.. సైన్యానికి మనో ధైర్యం ఇచ్చేలా నేడు ర్యాలీ అసత్య ప్రచారాలు చేసే వారిపై ఉక్కుపాదం హాస్పిటల్‌లు, మందులు, రక్త నిల్వలు సన్నద్ధం చేసుకోండి ఉద్యోగులు, అధికారులు, మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ఆదేశాలు ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో సీఎం అత్యవసర సమావేశం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర,మే…

రాష్ట్రపతి ముర్ముతో మోదీ భేటీ

ఆపరేషన్‌ సిందూర్‌పై వివరించిన ప్రధాని నేడు అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వం పిలుపు న్యూదిల్లీ,మే7: పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడిరది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన దాడుల…

ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌మనందరికీ గర్వకారణం

పహల్గామ్‌కు భారత్‌ ‌ప్రతీకార దాడి కేబినేట్‌ ‌సమావేశంలో ప్రధాని మోదీ వివరణ న్యూదిల్లీ, మే 7 :  పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ‌ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్‌ ‌సమావేశం జరిగింది. ఈ దాడి గురించి ప్రధాని మోదీ సభ్యులకు వివరించారు. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని ఆయన హర్షం వ్యక్తం చేసినట్లు…

దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాల మూసివేత

ఈనెల 10 వరకు విమాన రాకపోకలపై నిషేధం విమానాలను రద్దు చేసిన పలు విమానయాన సంస్థలు న్యూదిల్లీ, మే 7 : పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ మరింత బలంగా ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్‌ సిందూర్‌  పేరుతో పాకిస్థాన్‌, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత గగనతలంలో కొంతమేర…

ఉగ్రస్థావరాలను పక్కాగా పసిగట్టిన ఎన్‌టిఆర్‌వో

అది ఇచ్చిన ఖచ్చిత సమాచారంతోనే దాడులు న్యూదిల్లీ, మే 7 : పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకున్న వేళ లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించడంలో కీలక పాత్ర ఎవరన్నది చర్చ సాగుతోంది. ఆపరేషన్‌ సిందూర్‌ విజయం వెనుక ఉన్న ఏజెన్సీ ఏంటి? అనే విషయాలపై చర్చ సాగుతోంది.  పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లోని తొమ్మిది…

ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్

 పాక్‌ గడ్డపై గర్జించిన భారత యుద్ధ విమానాలు ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు కనీసం వందకు పైగానే ఉగ్రవాదుల హతం వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారులు న్యూదిల్లీ, మే 7 : భారత యుద్ధ విమానాలు మరోమారు గర్జించాయి. పాక్‌ భూభాగంలోని ఉగ్రమూకలు లక్ష్యంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత…

కర్రెగుట్టల్లో మరోమారు భారీ ఎన్ కౌంటర్

భద్రాచలం, ప్రజాతంత్ర, మే 7 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాకు సరిహద్దున ఉన్న కర్రెగుట్టల్లో భద్రత బలగాలకు , మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది మావోయిస్టులు మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..  గత 15 రోజులుగా భద్రత బలగాలు కర్రెగుట్టలను జల్లెడపడుతున్నాయి. బుధవారం ఉదయం కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనే…