పేదలకు ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం

ఇందిరమ్మ రాజ్యంతోనే సొంతింటి కల సాకారం రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోయ తెగకు చెందిన కుటుంబంతో భోజనం చేసిన మంత్రి చర్ల, ప్రజాతంత్ర, మే 7 : రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రం మొత్తం పూర్తిస్థాయిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రెవెన్యూ…








