Category ముఖ్యాంశాలు

బ్యాంకు సేవలపై అవగాహన కార్యక్రమాలు పెంచాలి

బ్యాంకర్ల సమావేశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలపై అవగాహన పెంపొందించేందుకు నిరంతరం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకింగ్‌ సేవల విస్తరణ వేగంగా కొనసాగిందన్నారు. కేంద్ర…

రైతుకు భరోసా.. రేవంతన్న

మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే ‘భరోసా’ నిధుల జమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న రాష్ట్ర రైతులు రేపు రైతులనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా నిధుల రైతుల ఖాతాల్లో జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.…

సీఎంకు సికిందాబ్రాద్‌ బోనాల ఉత్సవాల ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలకు సంబంధించి ఆయనకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆహ్వాన పత్రిక అందించింది. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అమ్మవారి ఆశీర్వచనాలు…

నాన్ టాక్స్ రెవెన్యూపై దృష్టి సారించండి

• స‌చివాల‌యంలో ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ అండ్ కేపిటెల్‌ స‌బ్ క‌మిటీ సమావేశం • స‌బ్ క‌మిటీ ఛైర్మ‌న్ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క నాన్ టాక్స్ రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు సీరియస్ గా దృష్టి సారించాలని ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ అండ్ కేపిటెల్‌ స‌బ్ క‌మిటీ ఛైర్మ‌న్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు: ఐక్యరాజ్య సమితి

ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులు, అమెరికా సైన్యం నేరుగా ఇజ్రాయెల్ యుద్ధంలో చేరిన దానికి సంకేతంగా మారాయి. ఆదివారం నాడు ఈ దాడులపై అమెరికా మిత్ర దేశాలు, ప్రత్యర్థి దేశాల స్పందన: మధ్యప్రాచ్యంలో ఈ దాడులు మరింత ఘర్షణలకు దారితీయవచ్చన్న భయాలు ఉన్న నేపథ్యంలో, కొన్ని దేశాల నేతలు, దౌత్యవేత్తలు ఈ…

మలుపు తిప్పనున్న అమెరికా జోక్యం

ఇరాన్‌, ఇజాయ్రెల్‌ యుద్ధంలో త‌ల‌దూర్చిన‌ పెద్దన్న ఇరాన్‌ గగనతలంపైకి బాంబు దాడి  ప్రజాతంత్ర ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అనుకున్నదే జరిగింది. ఊహాగానాలు నిజమయ్యాయి. ఇరాన్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కి అండగా అమెరికా ప్రత్యక్ష జోక్యం చేసుకుంది. ఆదివారం ఉదయం ఇరాన్‌పై అమెరికా  బాంబుల దాడికి దిగింది. ఇరాన్‌పై దాడి నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాల గడువు తీసుకుంటానన్న ట్రంప్‌…

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో కి అమెరికా

  ఇరాన్‌లో మూడు న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు అమెరికా ఫోర్డో అణు కేంద్రంపై దాడికి దిగడంతో, యుద్ధం మరింత ప్రమాదకర దశలోకి ప్రవేశించే అవకాశముంది. అమెరికా బంకర్ బస్టర్ బాంబులు ఎలా పనిచేస్తాయో కూడా విశ్లేషణలో ఉంది. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్‌లో మూడు న్యూక్లియర్ కేంద్రాలపై బాంబులు వేసాయని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం…

యోగాతో భావోద్వేగ సమతుల్యత

బెంగాల్‌లోని సింధూర్‌ పార్కులో యోగా డేలో పాల్గొన్న కిషన్‌రెడ్డి కోల్‌కతా: శారీరక, మానసిక, పర్యావరణ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ కోసం యోగా నేపథ్యంతో శనివారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన యోగా వేడుకలలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని ఈస్టర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లోని రaంజ్రా ఏరియాలో ఉన్న సింధూర్‌ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవ…

మంత్రి వర్గంలో అవకాశం కల్పించండి

.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి, ప్రజాతంత్ర, జూన్ 21: ఈసారి మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీసీసీ అధ్య‌క్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను శనివారం కలిశారు.…