మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి

నూగూరు వెంకటాపురం ప్రజాతంత్ర 8 : కర్రెగుట్టల్లో గత 17 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ తో అరణ్యం నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో వేలాది మంది కేంద్ర బలగాలతో గాలింపు చర్యలు చేపడుతూన్నాయి. తెలంగాణ సరిహద్దు దట్టమైన అడవిలో గురువారం తెల్లవారుజామున ల్యాండ్ మైన్ పేలి తెలంగాణ…







