Category ముఖ్యాంశాలు

మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి

నూగూరు వెంకటాపురం ప్రజాతంత్ర  8 : కర్రెగుట్టల్లో గత 17 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ తో అరణ్యం నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో వేలాది మంది కేంద్ర బలగాలతో గాలింపు చర్యలు చేపడుతూన్నాయి. తెలంగాణ సరిహద్దు దట్టమైన అడవిలో గురువారం తెల్లవారుజామున ల్యాండ్ మైన్ పేలి తెలంగాణ…

కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్

Eturunagaram Encounter

భద్రాచలం, ప్రజాతంత్ర, మే 8 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ‌రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న కర్రెగుట్టల్లో గురువారం మావోయిస్టులకు, భద్రత బలగాలకు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరు గాయాలతో తప్పించుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే మావోయిస్టుల కోసం కర్రె గుట్టల్లో పాగా వేసిన భద్రత బలగాలకు మావోయిస్టులు…

హైడ్రా అంటే ఎందుకు కడుపు మంట?

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8: హైడ్రా విద్యుక్త ధర్మంలో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకున్నామని, ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. . 1908 లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయి. ఆనాడు వరదల…

హైడ్రా అంటే ఎందుకు కడుపు మంట?

ఆక్రమణదారులకు మాత్రమే హైడ్రాపై కోపం ముంబై, చెన్నై దుస్థితి హైదరాబాద్ కు రావొద్దు.. నగరంలో చెరువులు, కుంటలను రక్షించాల్సిందే.. బీజేపీ చేస్తే కరెక్టు.. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్పా? ప్రజల మేలు కోసం మేం వెనక్కి తగ్గేది లేదు.. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8: హైడ్రా…

పాక్‌ ‌క్షిపణి దాడులను బలంగా తిప్పికొట్టాం

•పాకిస్తాన్‌ ‌లో ఉగ్రవాదులకు గౌరవ సంతాపాలు •అన్ని వివరాలను త్వరలో ఐక్యరాజ్య సమితి ముందు ఉంచుతాం •భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్త్రీ న్యూదిల్లీ, మే8 : భారత వాయుసేన స్థావరాలు సహా ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్‌ ‌చేపట్టిన డ్రోన్లు, క్షిపణులతో దాడిని భారత వాయుసైనిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా…

ఆపరేషన్ సింధూర్ లో 100 మంది ఉగ్రవాదులు హతం

ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు భారత్ సైనిక చర్యపై అఖిలపక్ష సమావేశం ప్రధానమంత్రి మోదీ గైర్హాజరు కేంద్రానికి అన్ని పార్టీల మద్దతు పౌర మృతుల పరిహారం అంశం ప్రస్తావన న్యూఢిల్లీ, ప్రజాతంత్ర, మే 8 : పహల్గామ్ ఉగ్రదాడి (ఏప్రిల్ 22) అనంతరం భారత సైన్యం చేపట్టిన ప్రతీకార చర్యగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా…

జమ్మూ లక్ష్యంగా పాక్‌ ‌దాడులు

•అప్రమత్తం అయిన రక్షణ దళాలు న్యూదిల్లీ,మే 8: భారత్‌- ‌పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చు తు న్నాయి. తాజాగా జమ్మూ లక్ష్యంగా పాకిస్థాన్‌ ‌డ్రోన్లతో దాడులకు యత్ని స్తున్నట్లు- జాతీయ డియాలో కథ నాలు వస్తున్నాయి. జమ్మూలోని ఓ ఎయిర్‌ ‌స్ట్రిను పాక్‌ ‌లక్ష్యంగా చేసుకున్నట్లు- తెలుస్తోంది. మరోవైపు సాంబా జిల్లాలో పాక్‌…

ఓల్డ్ సిటీ లో…మిస్ వరల్డ్ ప్రతినిధుల హెరిటేజ్ వాక్

— చార్మినార్, లాడ్ బజార్ లకు గ్లోబల్ ఎక్స్పోజర్  మిస్ వరల్డ్ ఈవెంట్ లో భాగంగా ఈ నెల13 న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని చార్మినార్ , లాడ్ బజార్ లలో హైదరాబాద్ తో పాటు చార్మినార్ , లాడ్ బజార్ సాంస్కృతిక వైభవాన్ని,వైవిధ్యాన్ని చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేలా హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ ప్రతినిధులు స్థానిక కళాకారులతో…

నగరంలో విజయవంతంగా మాక్‌ ‌డ్రిల్‌

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే7: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ అభ్యాస్‌ ‌పేరుతో మాక్‌‌డ్రిల్‌ ‌నిర్వహించారు. మాక్‌ ‌డ్రిల్‌ ‌సాయంత్రం 4 గంటలకు మొదలైంది. మొదట నగరంలో పలుచోట్ల సైరన్లు మోగాయి. ప్రధాన కూడళ్లు, అపార్ట్‌మెంట్ల వద్ద సైరన్లు మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కోసం మాక్‌‌డ్రిల్‌ ‌నిర్వహించారు. ప్రజలు, సహాయక…