Category ముఖ్యాంశాలు

మోదీ ఆశీస్సులతో నిజామాబాద్‌కు పసుపు బోర్డు

29న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ప్రారంభం అదేరోజు స్వర్గీయ డీఎస్‌ విగ్రహావిష్కరణ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి నిజామాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: పసుపు పండిరచే రైతుల ఆకాంక్ష మేరకు పసుపు బోర్డు కోసం ఎంతోకాలంగా పోరాటాలు కొనసాగాయని, పలు పార్టీలు పసుపు రైతులకు పలు హామీలు ఇచ్చినా అమలు జరగలేదని కేంద్ర బొగ్గు…

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు

-పెండిరగ్‌లోని రూ.80.38 కోట్ల మెడికల్‌ రీయింబర్స్మెంట్‌ బిల్లులు ఒకేసారి క్లియర్‌ -26,519మందికి ఊరట -గత ప్రభుత్వంలోని పెండిరగ్‌ బిల్లులను సైతం క్లియర్‌ చేసిన డిప్యూటీ సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌ రియంబర్స్మెంట్‌ పెండిరగ్‌ బిల్లుల మొత్తం రూ.180.38…

ఐఏఎస్‌లు పాఠశాలలు సందర్శించాలి

– విద్యార్థుల సంఖ్యకనుగుణంగా వసతులు – పాఠశాలల్లో సోలార్‌ కిచెన్లు ఏర్పాటు చేయాలి – పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఇంటర్‌లో చేరేలా చూడాలి – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను…

రేర్‌ ఎర్త్‌ ఎగుమతులపై ప్రత్యామ్నాయం చూడండి

– చైనా ఆంక్షల ప్రభావంతో పలు కంపెనీల ఉత్పత్తికి ముప్పు – తెలంగాణ తయారీ రంగం సంక్షోభం ఎదుర్కొంటోంది – కేంద్ర మంత్రులు పీయుష్‌ గోయల్‌, అశ్వినీ వైష్ణవ్‌లకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి న్యూదిల్లీ, జూన్‌ 25: రేర్‌ ఎర్త్‌ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన దరిమిలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ…

కొనసాగుతున్న ‘ఆపరేషన్‌ సింధు’

న్యూదిల్లీి, జూన్‌ 25 : ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధు’ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌ ద్వారా ఇజ్రాయెల్‌, ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తోంది. పొరుగు దేశాలకు చెందిన పౌరులకు కూడా భారత్‌ ఆపరేషన్‌ సింధు ద్వారా సాయం చేస్తోంది. ఈ ఆపరేషన్‌…

ఎమర్జెన్సీ  అనుభవాలపై పుస్తకం

ఎక్స్ ‌వేదికగా వెల్లడించిన ప్రధాని మోదీ  న్యూ దిల్లీ, జూన్‌ 25: ‌దేశంలో ఎమర్జెన్సీ విధించి జూన్‌ 25‌తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాడు ఎదురైన పరిస్థితులు, ఇబ్బందులపై ’ది ఎఎమర్జెన్సీ డైరీస్‌’ ‌పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ‌ద్వారా మోదీ  వెల్లడించారు. అత్యవసర పరిస్థితి…

టీటీపీ దాడిలో పాక్‌ మేజర్‌ హతం

భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను బంధించింది ఈయనే ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ దక్షిణ వజీరిస్తాన్‌లోని సర్గోధాలో తెహ్రిక్‌-ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌(టీటీపీ) జరిపిన దాడిలో మేజర్‌ మోయిజ్‌ అబ్బాస్‌ షా అనే అధికారి మరణించారు. 2019లో బాలకోట్‌ దాడిలో భారత వైమానిక దళ అధికారి వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను బంధించింది మేజర్‌ మోయిజ్‌ అబ్బాస్‌ షా.…

కుటీర పరిశ్రమలను ప్రోత్సహిస్తాం

ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25:పెద్ద ఎత్తున ఉపాధి, ఆదాయాన్ని సృష్టించే కుటీర పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ట్యాంక్ బండ్ పై బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన బిసి చేతి వృత్తి కళాకారుల…

స్థానిక సంస్థల ఎన్నికలపై తొలగిన అనిశ్చితి

BC Reservations

మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి చేయండి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి తొలగింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెల్లడిరచింది. సెప్టెంబర్‌ 30లోగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని…