Category ముఖ్యాంశాలు

ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

– చెమటోడ్చిన పార్టీల నేతలు – సీఎం సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రచారం – బీజేపీ నుంచి రంగంలోకి దిగిన ఇద్దరు కేంద్ర మంత్రులు – బీఆర్ఎస్ లో అంతా తామే అయిన కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో అన్ని పార్టీల నేతలు చెమటోర్చారు. చివరి…

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇవ్వాలి

– పన్నెండేళ్లుగా మోదీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి చేసిందేంటి? – రాష్ట్రాలకు పైసలు ఆటో మోడ్‌లో వస్తాయి – పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామన్నా కాలేదు – మహారాష్ట్ర సీఎం వచ్చి ప్రాణహిత-చేవెళ్లపై మాట్లాడనే లేదు – హైదరాబాద్ వరద బాధితులకు నెరవేరని బండి సంజయ్ హామీ – సమస్యలకు ప్రధాన కారణం బీఆర్ఎస్సే – దోపిడీకి…

ప్రజా తీర్పు సుస్పష్టం.. బీజేపీ గెలుపు ఖాయం

– ఫలితాల తర్వాత నిజామాబాద్ పేరు మార్పు ఖాయం – బీజేపీని అడ్డుకోవడానికి ఎంఐఎం కుట్రలు – బీసీలను మోసం చేసిన రేవంత్ – రాహు-కేతువుల నుంచి రాష్ట్రాన్ని కాపాడే శ‌క్తి బీజేపీకే ఉంది – ఎన్నికల ప్రచారంలో రామచందర్‌రావు ఇందూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన…

రాష్ట్రాలకు 16వ ఆర్థిక సంఘం ‘షాక్ ట్రీట్‌మెంట్’!

– ఉచితాల వెల్లువలో కొట్టుకుపోతున్న అభివృద్ధి – ఖ‌జానాను ఖాళీ చేస్తున్న ఉచితాలు! – అభివృద్ధిలో పోటీత‌త్వానికి ప్రోత్సాహం                                                    …

మ‌రింత అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు పట్టం కట్టండి

– ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆలోచన చేస్తున్నాం – రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి తెచ్చాం – మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు కొదువే లేదు – ప్రజా ప్రభుత్వంలో ప్రశాంత వాతావరణం – మధిరలో మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు…

పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ క్లిన్ స్వీప్

– అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారు – బియ్యం పంపిణీ చరిత్రాత్మకం – ప‌లు ప్ర‌చార స‌భ‌ల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: పురపాలక సంఘ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ క్లిన్ స్వీప్ చేయనున్నదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోదాడ పురపాలక సంఘం…

సింగరేణి ప్రజల కోసం జీవో 76ను పరిష్కరిస్తాం

– కాంగ్రెస్ అభ్యర్దులను గెలిపిస్తే మరిన్ని ప్రగతి ఫలాలు – మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్ధలాలకు సంబంధించి జీవో 76ను పరిష్కరించి ప్రజలకు మేలు చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం…

మున్సిపల్ పోలింగ్ వేళ మద్యం దుకాణాల బంద్

హైదరాబాద్,ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 9: ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా మున్సిపాలిటీల పరిధిలో రెండు రోజులపాటు వైన్స్, మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సోమవారం సాయంత్రం 5 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల, ఆబ్కారీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 13వ…

మరో యాభ‌య్యేళ్లుగుర్తుండేలా అభివృద్ధి చేస్తా

– మధిర అంటే నాకు ప్రాణం – అమెరికా, హైదరాబాద్ స్థాయిలో వైద్య సదుపాయాలు కల్పిస్తా – అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ – స్వచ్ఛ, సుందరమైన టౌన్ కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ – కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత నాది – మధిర పట్టణ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం…