కాళేశ్వరంపై విచారణను తప్పుగా భావించొద్దు

– తప్పుచేస్తే చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు – ప్రజలసొమ్ము కాబట్టి విచారణకు హాజరు కావలసిందే – ప్రొ.కోదండరాం ప్రజల సొమ్ము ఖర్చు చేసిన సందర్భంలో కమిషన్ ముందు హాజరుకావడం అనివార్యమని, లక్షల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ఎదుర్కొనడాన్ని తప్పుగా భావించకూడదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు.…







