Category ముఖ్యాంశాలు

రాష్ట్రంలో సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించండి..

Center of Excellence

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి జ‌యంత్ చౌద‌రి సూచ‌న‌  ఐటీఐల‌కు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని విజ్ఞ‌ప్తి  స్కిల్ యూనివ‌ర్సిటీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరిన సీఎం  ఐటీఐల సిల‌బ‌స్ అప్‌గ్రేడ్‌కు క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశం హైద‌రాబాద్‌: రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువ‌ల్స్ రంగాల‌కు సంబంధించి సెంట‌ర్…

గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించాలి

ఎన్ పిడిడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించి సామాజిక భద్రత కల్పించాలని జాతీయ గృహ కార్మికుల వేదిక(ఎన్ పిడిడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్ డిమాండ్ చేశారు. గృహ కార్మికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. సుప్రీం కోర్టు…

కోలాహ‌లంగా గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం

– ముఖ్య‌మంత్రి, సినీ ప్ర‌ముఖులు హాజ‌రు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14:  తెలంగాణ గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం హైటెక్ సిటీలో అట్ట‌హాసంగా మొద‌లైంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో పాలు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఇందులో పాల్గొన్నారు. ఉపముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌, నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డీసీ…

వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం ఎఐజి హాస్పిటల్‌కి కెసిఆర్‌

– గ‌త కొంత‌కాలంగా జ‌లుబుతో ఇబ్బంది ప‌డుతున్న బీఆర్ ఎస్ అధినేత‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌14: ‌మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ‌శ‌నివారం గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి వైద్య పరీక్షల కోసం వెళ్లారు. ఆయ‌న గత కొంత కాలంగా జలుబుతో బాధపడుతున్నారు. ఆయన వెంట కుటుంబసభ్యులు, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు, తదితరులు ఉన్నారు. శుక్రవారం కూడా హాస్పిటల్‌కి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న కెసిఆర్ శ‌నివారం…

 బ‌న‌క‌చ‌ర్ల టెండర్లు నిలిపివేయాలి

– పి.ఎఫ్‌.ఆర్‌.ను తిర‌స్క‌రించాలి – కేంద్రానికి మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి విజ్ఞ‌ప్తి – ఇది అంత‌ర్ రాష్ట్ర జ‌లాల నియ‌మాల‌ను ఉల్లంఘించ‌డ‌మే – ఏపీ వైఖ‌రి ఆక్షేప‌ణీయం – ఏ అనుమ‌తులూ లేకుండా ఎట్లా అమ‌లుచేస్తారు? హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14: తెలంగాణ నీటి పారుదల, ఆహార మరియు పౌర సరఫరా శాఖ మంత్రి కెప్టెన్…

బ‌న‌క‌చ‌ర్ల ద్వారా 200 టీఎంసీల త‌ర‌లింపున‌కు కుట్ర‌

– చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం -తెలంగాణ ప్రాజెక్టుల‌ను అడ్డుకుంటున్న ఏపీ ప్ర‌భుత్వం -కాళేశ్వ‌రం అనుమ‌తుల‌ను ర‌ద్దుచేయాల‌ని ఏపీ లేఖ‌లు రాసింది – ఏ అనుమ‌తులు లేకుండా ప్రాజెక్టు ప‌నుల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఏపీ – బీఆర్ ఎస్ గోల పెడితేకాని ఉత్త‌మ్ మేల్కోలేదు – విరుచుకుప‌డిన మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14:…

వైభవంగా గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం

పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి సందడి చేసిన సినీ ప్రముఖులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం నగరంలోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డీసీ ఎండీ…

67 అంతస్తుల దుబాయ్‌ స్కైస్క్రాపర్‌లో భారీ అగ్నిప్రమాదం

3,820 మంది సురక్షితంగా తరలింపు దుబాయ్‌: మెరీనాలోని 67 అంతస్తుల మెరీనా పినాకిల్‌లో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో అత్యవసర సిబ్బంది స్పందించి 764 అపార్ట్‌మెంట్ల నుండి 3,820 మంది నివాసితులను సురక్షితంగా తరలించారు, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆరు గంటల తర్వాత దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ మంటలను నియంత్రించగలిగింది. టైగర్‌ టవర్‌ అని…

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో ఘటన భోపాల్‌, జూన్‌ 14: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీస్‌ ఉన్నతాధికారులు వెల్లడిరచారు. బాలాఘాట్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం నిఘా వర్గాల నుంచి పోలీసులు, భద్రతా దళాలకు అందడంతో వారు సంయుక్తంగా కూంబింగ్‌…