Category ముఖ్యాంశాలు

28, 29లలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ బహిరంగ విచారణ

– హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: తెలంగాణకు చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ప్రత్యేక బహిరంగ విచారణను(ఓపెన్‌ హియరింగ్‌ అండ్‌ క్యాంప్‌ సెట్టింగ్‌) చేపట్టనున్నది. న్యాయాన్ని వేగంగా అందించేందుకు రాష్ట్ర అధికారులు, ఫిర్యాదుదారుల సమక్షంలో ఈనెల…

రాజస్థాన్‌లో ఘోర దుర్ఘటన

– పాఠశాల కూలి ఏడురుగురు మృతి జయపుర,జూలై25:రాజస్థాన్‌  ‌లోని ఝాలవర్‌ ‌లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఝాలవర్‌ ‌జిల్లా మనోహర్‌ ‌థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో…

అశ్లీల కంటెంట్‌ ‌యాప్‌లపై నిషేధం

– కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరిక న్యూదిల్లీ,జూలై25: అశ్లీల కంటెంట్‌ని ప్రసారం చేస్తున్న యాప్‌లపై కేంద్రం కొరడ ఝుళిపించింది. ఉల్లు, ఎఎల్‌టిటి సహా 24 యాప్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. 24 యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కేంద్రం.. ఆ…

మాల్దీవుల్లో మోదీకి ముయిజ్జు ఘన స్వాగతం

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఆ దేశాధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు, విదేశాంగ శాఖ, రక్షణ, ఆర్థిక, హోంశాఖల మంత్రులతో కలిసి స్వాగతం పలికారు. ఇది దక్షిణాసియా దేశానికి భారత నాయకుడి మూడవ పర్యటన. ముఖ్యంగా అధ్యక్షుడు ముయిజ్జు పదవీకాలంలో ఏ దేశాధినేత లేదా ప్రభుత్వం…

కులగణన పేర బీసీ జనాభాను తగ్గించే యత్నం

– ఎంఐఎంకు లబ్ది చేకూరేలా రిజర్వేషన్లు – బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిది – కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం న్యూ దిల్లీ, జులై 25: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీతో వారిని కాంగ్రెస్‌ మోసం చేయాలని చూస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ…

రాజ్యసభ సభ్యుడిగా కమల్‌ ప్రమాణస్వీకారం

తమిళనాడు, జులై 25: ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు తమిళనాడు నుంచి డీఎంకే తరపున పి.విల్సన్‌, సల్మా, ఎస్‌.ఆర్‌.శివలింగం, మరో ఇద్దరు కూడా ప్రమాణస్వీకారం చేశారు. గత జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వీరు డీఎంకే కూటమి మద్దతుతో…

స్వతంత్ర దేశంగా పాలస్తీనాను గుర్తిస్తాం

– ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రకటన ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌ : మధ్యప్రాచ్యంలో న్యాయమైన, స్థిరమైన శాంతికి పాలస్తీనాను ఫ్రాన్స్‌ ఒక స్వతంత్ర దేశంగా గుర్తించనున్నట్టు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మానుయేల్‌ మాక్రాన్‌ గురువారం రాత్రి ప్రకటించారు. పాలస్తీనా దేశాన్ని గుర్తించే అంశంపై నెలలతరబడి సంకేతాలు, సందేహాల తరువాత ఆయన సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఈ ప్రకటన చేశారు. సెప్టెంబర్‌లో…

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఊరట

– రూ.179 కోట్లు చెల్లించాలన్న సీఈఆర్సీ నోటీసులపై హైకోర్టు స్టే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులకు సంబంధించిన అదనపు చార్జీల బకాయిల చెల్లింపుల వ్యవహారంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లకు హైకోర్టులో వెసులుబాటు లభించింది. విద్యుత్తు సరఫరాలో లోటుకు రూ.179 కోట్లు చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్‌ (సీఈఆర్సీ)…

ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటే దేశవ్యాప్త ఉద్యమం

– రాహుల్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం – పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ న్యూదిల్లీ, జూలై 24: బీసీ బిల్లు అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సి అనివార్యతను కాంగ్రెస్‌ పెద్దలకు సీఎం రేవంత్‌ బృందం వివరించింది. ఈ సందర్భంగా ముఖ్యంగా కులగణన తీరుతెన్నులపై రాహుల్‌ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఏయే కులాలు ఎంత శాతం ఉన్నాయో…