Category ముఖ్యాంశాలు

సీఎంకు సికిందాబ్రాద్‌ బోనాల ఉత్సవాల ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలకు సంబంధించి ఆయనకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆహ్వాన పత్రిక అందించింది. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అమ్మవారి ఆశీర్వచనాలు…

నాన్ టాక్స్ రెవెన్యూపై దృష్టి సారించండి

• స‌చివాల‌యంలో ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ అండ్ కేపిటెల్‌ స‌బ్ క‌మిటీ సమావేశం • స‌బ్ క‌మిటీ ఛైర్మ‌న్ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క నాన్ టాక్స్ రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు సీరియస్ గా దృష్టి సారించాలని ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ అండ్ కేపిటెల్‌ స‌బ్ క‌మిటీ ఛైర్మ‌న్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు: ఐక్యరాజ్య సమితి

ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులు, అమెరికా సైన్యం నేరుగా ఇజ్రాయెల్ యుద్ధంలో చేరిన దానికి సంకేతంగా మారాయి. ఆదివారం నాడు ఈ దాడులపై అమెరికా మిత్ర దేశాలు, ప్రత్యర్థి దేశాల స్పందన: మధ్యప్రాచ్యంలో ఈ దాడులు మరింత ఘర్షణలకు దారితీయవచ్చన్న భయాలు ఉన్న నేపథ్యంలో, కొన్ని దేశాల నేతలు, దౌత్యవేత్తలు ఈ…

మలుపు తిప్పనున్న అమెరికా జోక్యం

ఇరాన్‌, ఇజాయ్రెల్‌ యుద్ధంలో త‌ల‌దూర్చిన‌ పెద్దన్న ఇరాన్‌ గగనతలంపైకి బాంబు దాడి  ప్రజాతంత్ర ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అనుకున్నదే జరిగింది. ఊహాగానాలు నిజమయ్యాయి. ఇరాన్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కి అండగా అమెరికా ప్రత్యక్ష జోక్యం చేసుకుంది. ఆదివారం ఉదయం ఇరాన్‌పై అమెరికా  బాంబుల దాడికి దిగింది. ఇరాన్‌పై దాడి నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాల గడువు తీసుకుంటానన్న ట్రంప్‌…

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో కి అమెరికా

  ఇరాన్‌లో మూడు న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు అమెరికా ఫోర్డో అణు కేంద్రంపై దాడికి దిగడంతో, యుద్ధం మరింత ప్రమాదకర దశలోకి ప్రవేశించే అవకాశముంది. అమెరికా బంకర్ బస్టర్ బాంబులు ఎలా పనిచేస్తాయో కూడా విశ్లేషణలో ఉంది. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్‌లో మూడు న్యూక్లియర్ కేంద్రాలపై బాంబులు వేసాయని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం…

యోగాతో భావోద్వేగ సమతుల్యత

బెంగాల్‌లోని సింధూర్‌ పార్కులో యోగా డేలో పాల్గొన్న కిషన్‌రెడ్డి కోల్‌కతా: శారీరక, మానసిక, పర్యావరణ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ కోసం యోగా నేపథ్యంతో శనివారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన యోగా వేడుకలలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని ఈస్టర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లోని రaంజ్రా ఏరియాలో ఉన్న సింధూర్‌ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవ…

మంత్రి వర్గంలో అవకాశం కల్పించండి

.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి, ప్రజాతంత్ర, జూన్ 21: ఈసారి మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీసీసీ అధ్య‌క్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను శనివారం కలిశారు.…

ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ ‌దాడులు స‌రికాదు

భారత్‌ ‌దౌత్యనీతిని ప్రదర్శించాలి కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యూదిల్లీ, జూన్‌ 21: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ‌దాడిని కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండించారు. మోదీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ ‌విషయంలో భారత్‌ ‌మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌ – ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య కొనసాగుతున్న…

ప్రతి పేదోడికి ఇల్లు అందించాకే వోట్లు అడగడానికి వొస్తా

పినపాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.225 కోట్లు రూ.110 కోట్లతో ఆళ్లపల్లి నుంచి అని శెట్టిపల్లి రహదారుల నిర్మాణం పినపాక నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పినపాక / ఆళ్ళపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 21 : అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ వోట్లు అడగటానికి ప్రజల వద్దకు వస్తానని…