Category ముఖ్యాంశాలు

అంగన్‌వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీక

– ప్రజల అవసరాలకు తగ్గట్టు వృత్తి ధర్మం ఉండాలి – మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క – 181 మందికి గ్రేడ్‌-1 సూపర్‌వైజర్లుగా నియామక పత్రాలు – భావోద్వేగానికి లోనైన పలువురు అభ్యర్థులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: మహిళా శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, అంగన్‌వాడీ వ్యవస్థ మహిళా శక్తికి…

మాజీ మంత్రి హరీశ్ రావు కృషి…

  “జోర్డాన్ లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసిన  బీఆర్ఎస్ పార్టీకి, ఖర్చులు భరించిన  మాజీ మంత్రి హరీష్ అన్నకు  ధన్యవాదాలు..” సొంతుళ్లకు చేరుకున్న 12 మంది జోర్డాన్ వలస కార్మికులు ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస…

మెదక్‌కు చెందిన తల్లీకూతుళ్ల దుర్మరణం

– క‌ర్నూలు జిల్లా బ‌స్సు ప్ర‌మాదంలో.. హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని మెదక్‌ ‌జిల్లాకు చెందిన తల్లీకుమార్తె కూడా మృతిచెందారు. మృతులను శివ్వాయిపల్లికి చెందిన సంధ్యారాణి (43), చందన (23)గా పోలీసులు వెల్లడించారు. కుమార్తె చందనను బెంగళూరులో డ్రాప్‌ ‌చేసేందుకు సంధ్యారాణి వేమూరి…

ఉమ్మడిగా పరిశోధనలు, ప్రాజెక్టులు చేపడదాం

– ప్రఖ్యాత మోనాష్‌ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం – ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీస్‌, గ్లోబల్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌, లైఫ్‌ సైన్సెస్‌, బయో టెక్నాలజీ, మెడికల్‌ డివైసెస్‌, సస్టైనబుల్‌ ఇంజనీరింగ్‌, క్రిటికల్‌ మినరల్స్‌ రీసెర్చ్‌ తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం తెలంగాణతో…

కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు టెకీల‌ మృతి

– ఒకరు ఏపీవాసి కాగా మరొకరు తెలంగాణ వాసి – ఇద్దరు అమ్మాయిలూ బెంగుళూరులో ఉద్యోగం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24:  ‌కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్‌ ఇం‌జినీర్లు మృతిచెందారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి…

వేమూరి కావేరి ట్రావెల్స్ అ‌క్రమాలు

– డయ్యూ డమన్లో రిజస్ట్రేషన్‌..ఆల్టరేషన్‌ – సీటింగ్‌ ‌బస్సు స్లీపర్‌ ‌బస్సుగా మార్పు – తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతూ దందా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ‌కర్నూలు  బస్సు ప్రమాద ఘటనలో 19 మందిని విగత జీవులుగా చేసిన వేమూరి కావేరి ట్రావెల్స్ అ‌క్రమ బాగోతం తేటతెల్లం అయ్యింది. ఆ సంస్థ నిర్వహించిన ఈ బస్సు…

భారత సంతతి వ్యక్తిపై మూన్‌లైటింగ్‌ ఆరోపణలు

-కేసు రుజువైతే 15 ఏళ్ల జైలు ఖరారు వాషింగ్టన్‌, అక్టోబర్‌ 24:‌ భారత సంతతికి చెందిన మెహుల్‌ ‌గోస్వామి అనే వ్యక్తి అమెరికాలో అరెస్టయ్యాడు. మూన్‌లైటింగ్‌ ‌చేయడమే అతడి అరెస్టుకు కారణం. ఒక వ్యక్తి సాధారణ ఉద్యోగ సమయం తర్వాత కూడా మరో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్‌ అం‌టారు. న్యూయార్క్ ‌వాసి అయిన గోస్వామి న్యూయార్క్…

 అంగన్‌వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం

– చిన్నారుల హాజరు 90% లక్ష్యం – డిసెంబర్ లోపు సౌకర్యాలన్నీ పూర్తి చేయాలి – సరుల సరఫరాలో అలసత్వం వహిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు – మంత్రి సీత‌క్క హెచ్చ‌రిక‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 24 : అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో ఎలాంటి లోపాలు ఉండకూడదని మంత్రి సీత‌క్క‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.…

బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం

– ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కర్నూలు, అక్టోబ‌ర్ 24ః కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడ్డ తెలంగాణ ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రమాద స్థలాన్ని జోగులాంబ గద్వాల జిల్లా…