Category ముఖ్యాంశాలు

డాక్టర్ల ఊరుగా కన్నాపూర్

– ఒక‌ప్పుడు భిక్షాట‌నే వృత్తి – నేడు ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని కాపాడుతున్నవైద్యులు  – గ్రామంలో 50 మంది వ‌ర‌కు ఆర్ఎంపీ డాక్ట‌ర్లు – ఇదొక‌ సామాజిక మార్పు కథ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ఒకప్పుడు భిక్షాటనకు చాపిన చేతులు నేడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చేతులుగా మారా ఒకప్పుడు చిలక పంచాంగం చూసి భవిష్యత్తు…

దిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత

– తీవ్రమైన వాయు కాలుష్యంతో ఇబ్బందులు – హాస్పిట‌ల్స్‌లో పెరుగుతున్న శ్వాసకోశ కేసులు న్యూదిల్లీ, అక్టోబర్‌ 27: ‌దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. సోమవారం ఉదయం దిల్లీ-ఎన్‌సీఆర్‌ ‌ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 315గా నమోదైంది. సెంట్రల్‌ ‌పొల్యూషన్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డ్ అధికారిక…

కేరళలో పేదరికం అతి తక్కువ!

– ఉచితాలు కాదు.. ఉపాధి కల్పన లక్ష్యంగా పాలన – అత్యంత నిరుపేదలకు మాత్రమే సంక్షేమం – వోట్ల కోసమే ఇచ్చే ఉచితాలు రాష్ట్రాల మనుగడకే ప్రమాదం – తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠం నేర్చుకోవాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలో అతితక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో కేరళ…

కర్నూలు బస్సు దుర్ఘటనలో వీడిన మిస్టరీ

– ప్రమాదానికి ముందే బైకర్‌ ‌పడిపోయినట్లు గుర్తింపు – బైకును తీసే లోపే లాక్కెళ్లిన బస్సు..అంతలోనే ప్రమాదం – వివరాలు వెల్లడించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ ‌పాటిల్‌ ‌కర్నూలు, అక్టోబరు 25 : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన మిస్టరీ వీడింది. బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక…

సమర్ధవంతంగా పనిచేయాలి

– నేరాల‌ను అరిక‌ట్ట‌డంపై దృష్టి పెట్టాలి –  సీఐడీ ప‌నితీరుపై  అధికార్ల‌కు డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి సూచ‌న‌లు – ఐదేళ్ల నేర వివ‌రాలు, మ‌హిళ‌ల భ‌ద్ర‌త విభాగాల ప‌నితీరుపై సమీక్ష హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 25: క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ (సిఐడి) విభాగపు పనితీరును రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి.శివధర్ రెడ్డి శనివారం తన…

నిరుద్యోగ నిర్మూలనకు దృఢ సంకల్పం

– ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగం సంస్థల్లో ఉపాధి కల్పన – మారుమూల ప్రాంతంలో మెగా జాబ్‌ మేలా ఇదే ప్రప్రధమం – నిరుద్యోగుల నుండి భారీ స్పందన – 40 వేల మందికిపైగా అభ్యర్థుల నమోదు – గోండుగూడెం, దళితవాడల, బీసీ బస్తీల నిరుపేదల కోసమే.. – మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌,…

మళ్లీ స్పల్పంగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్‌, అక్టోబర్‌ 25: ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ స్థాయిల నుంచి క్రమంగా దిగి వస్తున్న బంగారం ధర శనివారం ట్రేడిరగ్‌లో స్వల్పంగా పెరిగింది. దీపావళి తర్వాత బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్‌ ధర తగ్గడంతో దేశీయంగా కూడా పసిడి ధరలు క్రమంగా దిగివచ్చాయి. అయితే శనివారం ట్రేడిరగ్‌లో మాత్రం…

తెలంగాణలోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలి

– రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలకు రెండు కళ్లవంటివి – జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటాం – రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ను కలిసిన ఏపీ అధ్యక్షుడు మాధవ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్‌ మాధవ్‌ పార్టీ తెలంగాణ కార్యాలయానికి శనివారం విచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావుని…

అమరులు, ఉద్యమకారులకు అన్యాయం జ‌రిగింది

– వారిని ఆదుకోవడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం – న్యాయం జరిగేవరకు పోరాడలేకపోయా.. క్షమించాలి – ‘జాగృతి జనంబాట’ ప్రారంభంలో కవిత భావోద్వేగం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారి కోసం పోరాడలేకపోయామని, అమరవీరుల కుటుంబాలకు అనుకున్నంత న్యాయం చేయలేకపోయామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి…