Category ముఖ్యాంశాలు

పోచారం కాల్పుల కేసును 12 గంటల్లోనే ఛేదించాం

– రాచకొండ సీపీ సుధీర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగిన కాల్పుల కేసును 12 గంటల్లోనే ఛేదించామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయన మీడియాతో గురువారం మాట్లాడుతూ యమ్నంపేట్‌ వద్ద బుధవారం సాయంత్రం కాల్పుల్లో గో రక్షక్‌ కార్యకర్త బిద్ల ప్రసాంత్‌…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పలువురు నాయకుల అరెస్ట్‌

– వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లినపుడు.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: గో రక్షకులపై దాడి చేసిన ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడిని, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు. గో రక్షకుడు సోనూ…

కాంగ్రెస్‌ హయాంలోనే యువతకు ఉద్యోగాలు

– నిజాయతీ, నిబద్దత, క్రమశిక్షణతో పనిచేయండి – రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్తగా 14 మంది సబ్‌ రిజిస్ట్రార్లు – రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: నీళ్లు.. నిధులు.. నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని రెవెన్యూ,…

 అమలులోకి చెక్‌పోస్టుల ర‌ద్దు

–  ఈవీ పాల‌సీ కింద రూ.577 కోట్ల ట్యాక్స్ మిన‌హాయింపు – రాష్ట్రంలో వాహ‌న్ అమ‌లు – స్క్రాపింగ్ పాల‌సీ అమ‌ల్లోకి – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 22: చెక్‌పోస్టులను రద్దు చేస్తూ రెండు నెలల క్రితం తీసుకున్న  నిర్ణయాన్ని ఇప్ప‌డు  అమలు చేస్తున్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. బుధ‌వారం…

గోవుల రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై కాల్పులు

– బాధితుడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పరామర్శ ఘట్‌కేసర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : గోవులను తరలిస్తుండగా యువకులు అడ్డుకున్న సందర్భంగా తుపాకీతో కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఘట్‌కేసర్‌ వద్ద గోవుల రవాణాను అడ్డుకునే సమయంలో కొందరు దుండగులు జరిపిన కాల్పులలో సోను(ప్రశాంత్‌) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతను ప్రస్తుతం సికింద్రాబాద్‌…

పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త

– జి ప్లస్‌-1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే అవకాశం – మారనున్న మురికివాడల రూపురేఖలు – రెవెన్యూ, హౌసింగ్‌ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఆ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని రెవెన్యూ, హౌసింగ్‌,…

సైన్స్‌ ఆవిష్కరణలకు కేంద్రం హైదరాబాద్‌

– యువ ఆవిష్కర్తలు దూసుకెళ్తున్నారు – ప్రపంచస్థాయి వ్యవస్థల రూపకల్పనకు కేంద్రంగా తెలంగాణ – పరిశోధనా సంస్థలు, పెట్టుబడిదారులకు స్వాగతం – ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నాం – బయో ఇన్‌స్సైర్డ్‌ ఫ్రాంటియర్స్‌- 2025 సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: హైదరాబాద్‌కు సైన్స్‌తో ఉన్న అనుబంధం లోతైనది,…

గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌

– 2030 నాటికి తెలంగాణ 250 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి – దేశంలో ఔష‌ధ ఉత్ప‌త్తిలో రాష్ట్ర వాటా 40శాతం\ – ఆస్ట్రేలియా యూనివర్సిటీ ‘ఆర్ఎంఐటీ’తో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ వోఐ – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 22:  అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ గా మార్చాలన్నదే…

ఉస్మా‘నయా‘ హాస్పిటల్‌ రెండేళ్లలో పూర్తి కావాలి

– పనుల వేగవంతానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ – రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు వసతుల కల్పన – పనుల తీరుపై తరచూ క్షేత్ర స్థాయిలో తనిఖీ – ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన హాస్పిటల్‌ నిర్మాణం రెండేళ్లలో పూర్తి…