Category ముఖ్యాంశాలు

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

– 90 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం – 8,525 ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలకు 6,500 ప్రారంభం – నిన్నటి వరకు 8.50 లక్షల టన్నుల కొనుగోళ్లు – కొనసాగుతున్న ఇతర పంటల కొనుగోళ్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో ధాన్యం(వరి) కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ యాసంగి సీజన్‌లో మొత్తం…

సమస్యల పరిష్కారమే లక్ష్యం

– 3 నెలల్లో దరఖాస్తుల కొలిక్కి కార్యాచరణ – పాలేరు ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి కూసుమంచి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ప్రజల సమస్యలను వారి గడప వద్దే పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో బుధవారం…

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్

– అన్ని పంటలనూ మద్దతు ధరకు కొనుగోలు చేయాలి – సీఎం రేవంత్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని అసెంబ్లీలో బీఆరఎస్ ప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు విమర్శించారు. తాలు పేరిట…

ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్ల బకాయిల విడుదల

– రూ.700 కోట్ల నుండి రూ.1000 కోట్లకు పెరిగిన చెల్లింపులు – అక్టోబర్ 2025 వరకు రిటైర్డు ఉద్యోగుల జీపీఎఫ్ క్లియర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి…

టీజీ జెన్‌కోకు అంతర్జాతీయ గుర్తింపు

– ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ను సాధించిన సంస్థ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్‌కో) తన నాణ్యత, సామర్థ్యం, నిరంతర మెరుగుదల పట్ల చూపుతున్న కట్టుబాటుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సంస్థ ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌వో 9001:2015 (క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్) సర్టిఫికేషన్‌ను సాధించింది. ఈ సర్టిఫికేషన్‌ను ఉప ముఖ్యమంత్రి…

దండకారణ్యంలో కొత్త వ్యూహాలు

– ‘గిరిదర్శక్ గైడ్’పై అనుమానాలు – దండకారణ్యంలో ‘సల్వాజుడుం 2.0’ – కార్పొరేట్ శక్తుల కోసమే ‘ఆపరేషన్ కగార్’ – అరణ్య రోదనగా ఆదివాసీల పోరాటాలు?                                          …

రైతాంగాన్ని దగా చేస్తున్న కాంగ్రెస్

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – కాంగ్రెస్ మోసాన్ని గుర్తు చేస్తూ వరంగల్‌లో 6న సభ – కేటీఆర్‌ను ఆహ్వానించిన ఉమ్మడి వరంగల్ నేతలు వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగేళ్ల కిందట అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా…

ఓటమి వచ్చినప్పుడు ఆగిపోవద్దు

– అదే విజయానికి కొత్త ప్రారంభం ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రెస్టీజ్ గా తీసుకొని మానసిక ఆందోళ నలకు గురవుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులూ ఆలోచించండి. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే..! బుడిబుడి అడుగుల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ పిల్లవాడి బంగారు భవిష్యత్తుకు బాటలు సుగమం చేసేది తల్లిదండ్రులే..! పిల్లలకు…

ఫ్యూచర్ కోసమే సిటీ నిర్మాణం

– ప్రపంచ దేశాలకు దీటుగా నగర ప్రణాళిక – 60 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ – ఓఆర్ఆర్ పెద్ద అసెట్ కానుంది – అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ – మెట్రో విస్తరణతో అద్భుత కనెక్టివిటీ – గ్రామాల ప్రజలు సిటీలో భాగం కావాలి – సిటీ కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలి – మూడు…