Category ముఖ్యాంశాలు

మెదక్‌కు చెందిన తల్లీకూతుళ్ల దుర్మరణం

– క‌ర్నూలు జిల్లా బ‌స్సు ప్ర‌మాదంలో.. హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని మెదక్‌ ‌జిల్లాకు చెందిన తల్లీకుమార్తె కూడా మృతిచెందారు. మృతులను శివ్వాయిపల్లికి చెందిన సంధ్యారాణి (43), చందన (23)గా పోలీసులు వెల్లడించారు. కుమార్తె చందనను బెంగళూరులో డ్రాప్‌ ‌చేసేందుకు సంధ్యారాణి వేమూరి…

ఉమ్మడిగా పరిశోధనలు, ప్రాజెక్టులు చేపడదాం

– ప్రఖ్యాత మోనాష్‌ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం – ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీస్‌, గ్లోబల్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌, లైఫ్‌ సైన్సెస్‌, బయో టెక్నాలజీ, మెడికల్‌ డివైసెస్‌, సస్టైనబుల్‌ ఇంజనీరింగ్‌, క్రిటికల్‌ మినరల్స్‌ రీసెర్చ్‌ తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం తెలంగాణతో…

కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు టెకీల‌ మృతి

– ఒకరు ఏపీవాసి కాగా మరొకరు తెలంగాణ వాసి – ఇద్దరు అమ్మాయిలూ బెంగుళూరులో ఉద్యోగం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24:  ‌కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్‌ ఇం‌జినీర్లు మృతిచెందారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి…

వేమూరి కావేరి ట్రావెల్స్ అ‌క్రమాలు

– డయ్యూ డమన్లో రిజస్ట్రేషన్‌..ఆల్టరేషన్‌ – సీటింగ్‌ ‌బస్సు స్లీపర్‌ ‌బస్సుగా మార్పు – తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతూ దందా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ‌కర్నూలు  బస్సు ప్రమాద ఘటనలో 19 మందిని విగత జీవులుగా చేసిన వేమూరి కావేరి ట్రావెల్స్ అ‌క్రమ బాగోతం తేటతెల్లం అయ్యింది. ఆ సంస్థ నిర్వహించిన ఈ బస్సు…

భారత సంతతి వ్యక్తిపై మూన్‌లైటింగ్‌ ఆరోపణలు

-కేసు రుజువైతే 15 ఏళ్ల జైలు ఖరారు వాషింగ్టన్‌, అక్టోబర్‌ 24:‌ భారత సంతతికి చెందిన మెహుల్‌ ‌గోస్వామి అనే వ్యక్తి అమెరికాలో అరెస్టయ్యాడు. మూన్‌లైటింగ్‌ ‌చేయడమే అతడి అరెస్టుకు కారణం. ఒక వ్యక్తి సాధారణ ఉద్యోగ సమయం తర్వాత కూడా మరో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్‌ అం‌టారు. న్యూయార్క్ ‌వాసి అయిన గోస్వామి న్యూయార్క్…

 అంగన్‌వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం

– చిన్నారుల హాజరు 90% లక్ష్యం – డిసెంబర్ లోపు సౌకర్యాలన్నీ పూర్తి చేయాలి – సరుల సరఫరాలో అలసత్వం వహిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు – మంత్రి సీత‌క్క హెచ్చ‌రిక‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 24 : అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో ఎలాంటి లోపాలు ఉండకూడదని మంత్రి సీత‌క్క‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.…

బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం

– ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కర్నూలు, అక్టోబ‌ర్ 24ః కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడ్డ తెలంగాణ ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రమాద స్థలాన్ని జోగులాంబ గద్వాల జిల్లా…

చికిత్సలో ఉన్న, సురక్షితంగా ఉన్న వారి వివరాలు

– బస్సు ప్రమాదం తర్వాత ప్రధాన డ్రైవర్‌ పరార్‌ – పోలీసుల అదుపులో స్పేర్‌ డ్రైవర్‌ కర్నూలు, అక్టోబర్‌ 24: కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామునల జరిగిన బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన, సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు ఇలా ఉన్నాయి. 1.మన్నెంపల్లి సత్యనారాయణ (వయసు 27), తండ్రి ఎం.రవి, సత్తుపల్లి,…

బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన గద్వాల కలెక్టర్‌, ఎస్పీలు

– బాధితులకు పరామర్శ – సహాయసహకారాలందించేందుకు తక్షణ చర్యలు గద్వాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: కర్నూలు జిల్లా చిన్నటేకూరులో బస్సు ప్రమాద స్థలానికి జోగుళాంబ గద్వాల్‌ జిల్లా కలెక్టర్‌ బి.ఎం.సంతోష్‌, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావులు హుటాహుటిన వెళ్లారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి సంబంధిత అధికారులతో చర్చించి సహాయక…