Category ముఖ్యాంశాలు

46లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీ

– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8 నుంచి స్క్రీనింగ్ – టీ డయాగ్నస్టిక్స్ ద్వారా ఒక్కొక్కరికి 30 రకాల పరీక్షలు – 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని…

ప్రగతినగర్ ఫర్నిచర్ షాపుల్లో అగ్నిప్రమాదం

– 22 షాపుల్లో ఫర్నిచర్, ముడిసరకు దగ్ధం – రూ.కోట్లలో నష్టం.. ఆవేదనలో వ్యాపారులు – షార్టు సర్క్యూటే కారణమని అనుమానం కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 4 : మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లిలో అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదం ఎందరో వ్యాపారులకు నష్టాన్ని మిగిల్చింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ కమాన్ వద్ద మంగళవారం రాత్రి…

రేవంత్‌కు పాల‌న చేత‌కావ‌డంలేదు

– ఎనిమిది నెల‌లకు మించి శాఖాధిప‌తులను వుంచ‌డంలేదు – త‌ర‌చుగా అధికార్ల మార్పుతో విద్యుత్‌ శాఖ అవినీత‌మ‌యం – యువ క‌లెక్ట‌ర్ల‌లో దెబ్బతింటున్న నైతిక స్థ‌యిర్యం – రిటైర్డ్ అధికారులను పొడిగించొద్దు – ఇంజినీరింగ్ శాఖ‌లో వీరివ‌ల్ల‌నే య‌ధేచ్ఛ‌గా అవినీతి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4: ఐఎఎస్, ఐపిఎస్…

హర్ముజ్‌ ‌జలసంధిలో సడలింపులు

– చైనా చమురు నౌకలకు ఇరాన్‌ అనుమతి టెహ్రాన్‌,‌ మార్చి 4: ఇజ్రాయెల్‌, అమెరికా దాడులతో ఇరాన్‌ ‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌ ‌కూడా ఇజ్రాయెల్‌పైన, పొరుగుదేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన దాడులు చేస్తున్నది. ఈ దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌.. ఇం‌ధ‌న సరఫరాలో ప్రపంచ…

భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

*కన్నుల పండుగ స్వామి వారికి వసంతోత్సవం, డోలోత్సవం. భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 04 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 19వ తేదీ నుండి వసంతపక్ష ప్రయుక్త తిరుకల్ కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.27వ తేదీ శుక్రవారం నాడు శ్రీ స్వామి వారి కల్యాణ…

పోడు భూముల్లో మొక్క‌లు నాటే య‌త్నం

– అట‌వీ అధికారుల‌ను అడ్డుకున్న గిరిజన రైతులు – మంత్రులు సీతక్క, సురేఖల మధ్య అంతర్గత పోరు ములుగు, ప్రజాతంత్ర ఫిబ్రవరి 3:ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు పోడు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .మంగళవారం ఉదయం 10 గంటలకు తాడ్వాయి మండలం కాల్వపల్లి…

పనితీరే కలెక్టర్లకు గీటురాయి

– 6 నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక – జూన్ 12 వరకు ఐదు దశల్లో కార్యక్రమం – 99 రోజుల కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలి – కార్యాచ‌ర‌ణ పూర్త‌య్యేవ‌ర‌కు కలెక్టర్లు జిల్లా వీడొద్దు – మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సకాలంలో బిల్లుల చెల్లింపు – కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి…

విద్యుత్‌ ‌వినియోగంలో అరుదైన మైలురాయి

– వేసవి ప్రారంభంలోనే 18,139 మెగావాట్ల  గరిష్ఠ విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌- పటిష్ట విద్యుత్‌ ‌విధానం అవలంబించడంతోనే సాధ్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: విద్యుత్ డిమాండ్‌ను నెరవేర్చే అంశంలో రాష్ట్రం మరోసారి తన ప్రగతిని చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను…

భారత్‌కు క్షేమంగా చేరుకున్న సింధు

– బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన స్టార్ షట్లర్ బెంగళూరు, మార్చి 3 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. ఆమె మంగళవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగారు. మంగళవారం నుంచి జరగనున్న ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కోసం గత వారం ఇంగ్లాండ్ బయల్దేరిన…