Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news, AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu

ఎపిలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్

అమరావతి, జనవరి 27 : ఎపిలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్ అమలు చేయాలని అధికారులను సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్ద లో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్…
Read More...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల, జనవరి 27 : కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీజీహెచ్‌ ‌వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు.…
Read More...

భక్తులకు అందుబాటులోకి టీటీడీ కొత్తయాప్‌

తిరుమల, జనవరి 27 : భక్తుల సౌకర్యార్ధం టీటీడీ కొత్తయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదివరకు ఉన్న గోవింద యాప్‌ను అప్‌డేట్‌ ‌చేస్తూ టీటీ దేవస్థానమ్‌ ‌యాప్‌ను అప్‌‌గ్రేడ్‌ ‌చేసింది. జియో సహకారంతో రూపొందించిన ఈ యాప్‌ను టీటీడీ చైర్మన్‌…
Read More...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల,జనవరి25 : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించు కునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండకు చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు మొత్తం రెండు కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు…
Read More...

27 ‌నుంచి ఏపీలో ‘యువగళం’ పాదయాత్ర

ఎన్టీఆర్‌ ‌ఘాట్‌ ‌వద్ద నివాళి అర్పించిన లోకేశ్‌ ‌హారతి ఇచ్చి తిలకం దిద్దిన భార్య బ్రాహ్మణి హైదరబాద్‌,‌జనవరి25: ఈనెల 27 నుంచి ఏపీలో ’యువగళం’ పాదయాత్రకు సిద్ధమవుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‌బుధవారం హైదరాబాద్‌…
Read More...

ఎపిలో వైసిపి దుర్మార్గపు పాలన

అవినీతి రాజకీయాలను తుదముట్టిస్తాం జగన్‌ అ‌క్రమపాలనపై ప్రజల తిరుగుబాటు బిజెపి కార్యవర్గ సమావేశాల్లో సోము వీర్రాజు భీమవరం,జనవరి24:అధికారం కోసం హత్యా రాజకీయాలను చేస్తున్న రాక్షస ప్రభుత్వం ఏపీలో ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు…
Read More...

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, జనవరి 24 : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం…
Read More...

కందుకూరి కార్య వీరసూరుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖపట్నం, జనవరి 20 :  నవయుగ వైతాళికుడు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కందుకూరి వీరేశలింగం పంతులు జీవితంపై పుస్తకం రాయడం…
Read More...

ఎపిలో 22న పోలీస్‌ ఉద్యోగాల అర్హతపరీక్ష

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు నిముషం ఆలస్యం అయినా అనుమతి నిరాకరణ విజయవాడ, జనవరి 20 : పోలీసు శాఖలో ఉద్యోగం.. హోదాకు చిహ్నం. మంచి జీతం, సమాజంలో గౌరవంతో పాటు కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండడంతో పోలీస్‌  ఉద్యోగం అంటే యువతకు క్రేజీగా…
Read More...

ఎపిలో ఎస్‌ఐ ‌పోస్టులకు దరఖాస్తుల వెల్లువ

అమరావతి, జనవరి 19 : ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఏ నోటిఫికేషన్‌ ‌వెలువడినా.. లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉద్యోగం చిన్నదా? పెద్దదా? అనే తేడా లేకుండా.. చివరకు అటెండర్‌ ‌పోస్టులు పడినా.. ఉన్నత చదువులు చదివిన వారు…
Read More...