Category ఆంధ్రప్రదేశ్

రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వికి ఆర్‌ కృష్ణ‌య్య రాజీనామా

R Krishnaiah resigned from the post of Rajya Sabha MP

వైకాపాకు బిగ్‌ షాక్ ఇచ్చిన బీసీ నేత‌ వైకాపాకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు సోమ‌వారం అందజేయ‌గా, కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ మంగళవారం ప్రకటించారు. పదవీ…

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన శాంతి హోమం

లోక కల్యాణార్థం, సర్వ దోషాల నివారణకు శాంతి హోమం: టీటీడీ ఈవో  జె. శ్యామలరావు భక్తులు సాయంత్రం పూజా సమయంలో క్షమా మంత్రాన్ని పఠించాలి లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరి ంపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను…

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి

jp nadda on Srivari Laddu Prasadam

ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా నివేదిక ఇవ్వాని కోరని జెపి నడ్డా న్యూదిల్లీ,సెప్టెంబర్‌20: ‌తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను…

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

fatal road accident in Chittoor district

మొగిలి ఘాట్ దగ్గర బస్సు లారీలను ఢీ .. 8 మంది మృతి చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది వరకూ చనిపోయినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో 30 మంది వరకు గాయాలైనట్లు తెలుస్తోంది.…

విజయవాడకు మంత్రి ఉత్తమ్‌ ‌దంపతులు

Uttam Kumar Reddy and his wife MLA Padmavathi met AP Chief Minister

సిఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ అమరావతి, సెప్టెంబర్‌ 12 : ‌రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి గురువారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. గురువారం  విజయవాడకు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెళ్లిన సందర్భంగా  ఏపీ సిఎం…

ఏపీ ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగివున్న లారీని ఢీకొన్న కారు… హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన ఐదుగురు మృతి ప్రమాదంలో నవదంపతులతో పాటు తల్లిదండ్రులు మృతి నంద్యాల/హైదరాబాద్‌, మార్చి 6: బుధవారం ఏపీలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన…

ఇన్సాట్‌-3 డీఎస్‌ ఉపగ్రహం ప్రయోగం సక్సెస్‌

అంతరిక్ష రంగంలో ఇస్రో మరోచరిత్ర శ్రీహరి కోట, ఫిబ్రవరి 17 : శనివారం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీకారం చుట్టిన వాతావరణ ఉపగ్రహమైన ఇన్‌ శాట్‌-3డీఎస్‌ను మోసుకెళ్లే జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 14 ఉపగ్రహ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శనివారం సాయంత్ర ఈ…

కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌

అంగీకరించిన ఉభయ తెలుగు రాష్ట్రాలు షరతుల మేరకే అంగీకరించామని…పూర్తి స్థాయిలో అప్పగించ లేదని తెలంగాణ ఈఎన్‌సి మురళీధర్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌కు తెలంగాణ, ఏపీ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం గురువారం జరిగింది. సమావేశం అనంతరం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌…

భారతదేశానికి 2024 కీలకమైనది

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తిరుమల, జనవరి 1 : భారతదేశానికి 2024 కీలకమైన ఏడాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వారా…

You cannot copy content of this page