Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news, AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu

ఎపిలో బిసిలను మోసం చేసిన వైసిపి ప్రభు•త్వం

గీతకార్మికులకు దక్కని సాయం పాదయాత్రలో ప్రజలతో లోకేశ్‌ ‌చర్చ చిత్తూరు, ఫిబ్రవరి 4 : పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లి క్యాంప్‌ ‌సైట్‌ ‌లో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌…
Read More...

ఉన్నత చదువుకు పేదరికం అడ్డు కాకూడదు

విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులకు అడ్మిషన్లు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ. 19.95 కోట్లు సమ ఓ మంచి కార్యాక్రమాన్ని చేపట్టామన్న ఎపి సిఎం జగన్‌ అమరావతి, ఫిబ్రవరి 3 : అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విదేశీ విద్యా…
Read More...

తిరుమలలో అఖండ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం

తిరుమల, ఫిబ్రవరి 2 : తిరుమలలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని విష్ణు సహస్ర నామాలను జపించారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్క•త…
Read More...

త్వరలోనే ఏపీ రాజధానిగా విశాఖపట్నం

త్వరలో నేనూ అక్కడికే.. ఏపీ రాజధానిపై సీఎం జగన్‌ ‌సంచలన ప్రకటన మార్చిలో విశాఖలో గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్‌ అమరావతి, జనవరి 31 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాజధాని ఏది అనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ‌సంచలన…
Read More...

ఎపిలో ఫార్మా కంపెనీలో ప్రమాదం

అనకాపల్లి, జనవరి 31 : ఓ ఫార్మా కంపెనీలో రియాకర్ట పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ ‌లో ఈ ప్రమాదం సంభవించింది.లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ ‌పేలింది.…
Read More...

ఎపిలో మహిళా డిప్యూటీ కలెక్టర్‌ ‌గదిలోకి వెళ్లే యత్నం

శిక్షణలో ఉన్న ఓ డిప్యూటీ తహసీల్దార్‌ అరెస్ట్ ‌గుంటూరు, జనవరి 31 : శిక్షణలో ఉన్న ఓ డిప్యూటీ తహసీల్దార్‌.. ‌మహిళా డిప్యూటీ కలెక్టర్‌ ‌గదిలోకి అర్ధరాత్రి సమయంలో వెళ్లేందుకు యత్నించాడు. డిప్యూటీ కలెక్టర్‌ అ‌ప్రమత్తమై పోలీసులకు సమాచారం…
Read More...

కొనసాగుతున్న లోకేశ్‌ ‌పాదయాత్ర

నాలుగోరోజు పలమనేరు నుంచి ప్రారంభం కర్నాటకలో పెట్రో రేట్లు తక్కువన్న లోకేశ్‌ ఎపిలో దోపిడీకి ఈ రేట్లే నిదర్శనమని విమర్శలు కుప్పం,జనవరి30: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ‌యువగళం పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. సోమవారం…
Read More...

యాదాద్రిలో వైభవంగా రథసప్తమి వేడుకలు

యాదాద్రి, ప్రజాతంరత, జనవరి 28 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేసారు.…
Read More...

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుమల, జనవరి 28 : తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. సప్త వాహనాలపై మలయప్పస్వామి భక్తులకు దర్శనచ్చారు. సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో మలయప్ప స్వామి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 9 గంటలకు చిన శేష వాహన సేవ,11 గంటలకు…
Read More...

అరసవిల్లిలో వైభవంగా రథసప్తమి

శ్రీకాకుళం, జనవరి 28 : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగాయి. అర్థరాత్రి నుంచి రథసప్తమి ఉత్సవం ప్రారంభమైంది. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి నిజరూప దర్శనం…
Read More...