తెలంగాణ అస్థిత్వానికి పొంచిఉన్న ప్రమాదం

(మండువ రవీందర్రావు ) నేటికి పన్నెండు ఏళ్ళ కింద తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. సుమారు ఆరు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు తమ అస్తిత్వం కోసం చేసిన పోరాట కల నెరవేరింది ఈనాడె. ఇక్కడి వనరుల దోపిడి, సాంస్కృతిక వివక్ష, కొల్లగొట్టిన ఉద్యోగాలు, భూములు, నదీజలాల తరలింపును వ్యతిరేకిస్తూ జరిపిన అనేక పోరాటాలు, అవమానాలు, అవహేళనలు…








