మాన్యత పొందిన కథలు

కథలు అన్నీ చివరి మజిలీగా ‘కంచి’కి పోవు. కొన్నికథలని చదివాక అవి ఎటుపోకుండా పాఠకుడి మనసులో ఇంకిపోతాయి. సందర్భాన్ని బట్టి అవి మళ్ళీమళ్ళీ మననానికి వస్తాయి. అలా మననానికి వచ్చిన ప్రతిసారి పాఠకుడు ‘ఎంత బాగా రాశాడీ రచయిత’ అని అనుకోకుండా ఉండలేడు. బద్రి నర్సన్ కథా సంకలనం ‘దారి తెలిసిన మేఘం’ చదివాక పాఠకులు…









