ప్రజలకు మేలుచేస్తే, పదేళ్లయినా ఉంటారు!

“ఏడాదిన్నర గడచిపోయింది. పరిపాలన మీద ప్రజలలో ఒక ఉజ్జాయింపు అంచనా ఏర్పడింది. అనుకూలత తగ్గడం, ప్రతికూలత పెరగడం వంటి నిర్ణయాత్మక సూచనలు కనిపించకపోవచ్చును కానీ, పెదవి విరుపులు కనిపిస్తున్నాయి, నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. జరగవలసినంత జరగకపోవడానికి, జరుగుతూ వస్తున్నవి కూడా కుంటుపడడానికి కారణాలు అన్నీరేవంత్రెడ్డి సమర్థతకు సంబంధించినవి కావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనకు అనుకూలించడం లేదు.…









