special Stories

special Stories

మెట్రో పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబీఎస్ కు లిఫ్ట్ ఎస్కులేటర్ ఏర్పాటు చేయాలి

కాలానుగుణ పరిస్థితులకు తోడ్పాటుగా రోడ్డు రవాణా రద్దీని నివారించుటకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో రైలు అందుబాటులోనికి తీసుకొని రాబడింది.   దీనివలన కాలుష్య రహిత వేగవంతమైన మెరుగైన రవాణా సౌకర్యాలు  కలుగుతున్నవి.  హైదరాబాద్ మెట్రో రైల్వే  జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబిఎస్ వెళ్ళుటకు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఉన్న విధముగా సరాసరి…

స్టార్టప్‌ ఇండియా ఎందుకు విఫలమైంది

భారతదేశంలో అధిక శాతం  మంది స్వయం ఉపాధి రంగంలో ఉపాధి పొందుతున్నారు, ఇది ప్రపంచంలోనే అత్యధికమని ఐఎస్ఓ నివేదించింది. ఒకరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి చూసుకోవాలి అని  మన నేతలు నిత్యం చేసే ప్రచారాన్ని చూసి ఇది మంచిది అని అనుకోడానికి లేదు. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా స్వయం ఉపాధి రంగం దారుణంగా ఉంది.…

అం‌దాలపోటీలకు సిద్దమైన తెలంగాణ

 అడ్డుకుంటామంటున్న విహెచ్‌పి, రద్దుచేయండంటున్న ప్రజాసంఘాలు విశ్వసుందరి అందాల పోటీకి హైదరాబాద్‌ అలంకరించుకుంది. మరో నాలుగురోజుల్లో ప్రారంభం కానున్న ఈ పోటీలకు ఇప్పటికే ప్రపంచ సుందరాంగులు ఒక్కొక్కరిగా హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ అధికారులు వారికి శంషాబాద్‌ ఏయిర్‌పోర్టులో ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటివరకు కెనడా, బ్రెజిల్‌, ‌సౌత్‌ ఆ‌ఫ్రికా లాంటి పలుదేశాలకు…

పొరుగు దేశాలు

“ప్రతి యుద్ధం ప్రారంభం చీకటి గది తలుపు తెరిచినట్లుగా ఉంటుంది. చీకటిలో ఏం దాగి ఉందో ఎవరికీ తెలియదు..” -హిట్లర్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ ..ముష్కరులకు శిక్షణా ..ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ ప్రపంచం ముందు ఈ రోజు నగ్నంగా నిలబడ్డది. టర్కీ మినహా ఏ దేశం కూడా పాకిస్థాన్ కు అండగా నిలబడే అవకాశం కనిపించడం లేదు.…

ప్రసంగం బాగుంది కానీ, పశ్చాత్తాపం లేదు!

అంత పెద్ద సభ, కెసిఆర్‌ గంభీర ప్రసంగం తరువాత, భారత్‌ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉనికికి, భవిష్యత్తుకి తిరుగులేని  భరోసా దొరికినట్టు సంబరపడుతున్నారు. శ్రేణుల నుంచి బలప్రదర్శన, నాయకుడి నుంచి దిశానిర్దేశం దొరికాక, ఇక విజయానికి పరుగులు తీయడమే మిగిలిందని పార్టీ అభిమానులు, అనుకూల పరిశీలకులు నమ్మకం ప్రకటిస్తున్నారు. తటస్థులు, వ్యతిరేకులు…

విద్యార్థుల కోసం

“తనిసిరే వేల్పులుదధి రత్నములచేత వెరచిరే ఘోర కాకోల విషముచేత విడిచిరే యత్నమమృతంబువొడముదనుక నిశ్చితార్ధంబు వదలరు నిపుణమతులు “ భర్తృహరి సుభాషితం ఇది ‘దేవతలు సముద్ర మధనంలో రత్నాలు లభించగానే సంతృప్తి చెందలేదు, భయంకరమయిన కాలకూట విషం బయటికి రావడంతో భీతిల్లలేదు, అమృతం లభించే వరకు ప్రయత్నం మానలేదు, నిపుణమతులు తాము నిశ్చయించిన కార్యాన్ని సాధించేవరకు ప్రయత్నిస్తారు’…

ఎసిబి కస్టడీకి మాజీ ఈఎన్‌సి హరిరామ్‌

Former ENC Hariram in ACB custody

ఈనెల 6 వరకు విచారణకు అవకాశం అవకతవకలపై కూపీ లాగనున్న అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 2 :  ‌కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు అవకతవకల కేసులో చంచల్‌ ‌గూడ జైల్లో రిమాండ్‌ ‌ఖైదీగా ఉన్నఈఎన్‌సి భూక్య హరిరామ్‌ ‌ను ఏసీబీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈనెల 6 వరకు హరిరామ్‌ను ఏసీబీ…

కులగణనలో రేవంత్‌ ‌సక్సెస్‌

దీనిని జీర్ణించుకోలేకే కిషన్‌ ‌రెడ్డి విమర్శలు  మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌,‌మే2: ‌కులగణన విషయంలో తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్‌ఎస్‌ ‌కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్‌ ‌రెడ్డి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటింటికి…

తెలంగాణలో కులగణన ఒక సామాజిక విప్లవం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీలో తెలంగాణ కుల గణనపై చర్చ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అగ్రనేతల కితాబు సర్వేకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన సీఎం న్యూదిల్లీ, మే 2 :  తెలంగాణలో అత్యంత పారదర్శకంగా కులగణన నిర్వహించడం తనకెంతో గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది…

కులగణన క్రెడిట్‌ ‌వార్‌

 జనగణనతోపాటే కులగణన చేయనున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దాదాపు అన్ని రాజకీయపార్టీలు స్వాగతించాయి. అయితే ఈ ప్రకటన రావడానికి తామే కారణమంటూ ఆ క్రెడిట్‌ను తమఖాతాలో వేసుకోవడానికి  విపక్షాలు పోటీపడుతున్నాయి. కులగణన విషయంలో రాజకీయపక్షాలు కొంతకాలంగా కేంద్రంపైన తీవ్రస్థాయిలో ఒత్తిడి  తీసుకువస్తున్నాయి. ఆమేరకు వివిధ రాష్ట్రాలు శాసనసభలో తీర్మానించి, కేంద్రప్రభుత్వానికి పంపించాయికూడా. అందులో గతంలో తెలంగాణలో అధికారంలోఉన్న…